Sunday, March 16, 2025
HomeTrending News

ఉపాధ్యాయుల ఆందోళనలో అర్ధం లేదు

No meaning: ఉద్యోగులతో చర్చలు ఫలప్రదంగా జరిగిన తర్వాత మళ్ళీ కొన్ని ఉపాద్యాయ సంఘాలు మళ్ళీ ఆందోళన అంటూ ప్రకటించడంలో అర్ధంలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. సుదీర్ఘంగా జరిగిన...

ఉద్యోగులను మోసం చేశారు: బాబు

Employees betrayed: తమ హయంలో విభజన ఇబ్బందులు, ఆర్ధికంగా ఎన్ని ఓడిదుడుకులున్నా ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని, కానీ జగన్ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ ఇచ్చిందని ప్రతిపక్షనేత, టిడిపి అధినేత...

10న సిఎంతో సినీ ప్రముఖుల భేటీ  

CM-Film Industry: మెగాస్టార్ చిరంజీవి ఈ గురువారం మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సమావేశం కానున్నారు. జనవరి 13న జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ ఉంటుంది....

ఇంటికే సమ్మక్క సారలమ్మ ప్రసాదం

Madaram Prasadam  : మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల ప్రసాదం ఆర్టీసీ పార్సిల్ సర్వీస్ తో పాటు పోస్ట్ ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు....

యాదాద్రిలో సీఎం కేసీఆర్

Kcr Review Yadadri  :యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం స్వామి వారిని దర్శించు కున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు పూర్ణకుంభం...

పంజాబ్ బిజెపి లోకి మహి గిల్

Mahi Gill  :ప్రముఖ హిందీ హీరోయిన్ మహి గిల్ ఈ రోజు బిజెపిలో చేరారు. చండీగడ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో బిజెపి పంజాబ్ ఎన్నికల ఇంచార్జ్ గజేంద్ర సింగ్ షెఖావత్, హర్యానా...

ఎందుకు సాధ్యం కాదు? :విజయసాయి

Special Status: పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యమైనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడంలో ఉన్న ఇబ్బంది ఏమిటని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై...

ఇమ్రాన్ చైనా పర్యటనపై స్వదేశంలో విమర్శలు

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పర్యటన స్వదేశంలో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో జరిగిన సమావేశంలో జింజియాంగ్ ప్రావిన్సులో వుయ్ఘుర్ ముస్లింల మీద బీజింగ్ అరాచాకాల్ని ప్రస్తావించక...

రాజ్యసభలో టిడిపి వర్సెస్ వైసీపీ

TDP-YSRCP:  రాజ్యసభలో వైఎస్సార్సీపీ – తెలుగుదేశం పార్టీ సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై  చర్చ సందర్భంగా టిడిపికి చెందిన సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ రాష్ట్ర...

సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర – మంత్రి కేటిఆర్

Privatize Singareni  :నిన్న నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం.. నేడు నల్లబంగారంపై కన్నేసి సింగరేణిని నిలువునా దెబ్బతీసే కుతంత్రం చేస్తోందని మంత్రి కె.తారకరామారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సింగరేణిలోని...

Most Read