ఐపీఎస్ విశ్రాంత అధికారి, గతంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పని చేసిన వివి లక్ష్మీనారాయణ ఓ నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. 'జై భారత్ నేషనల్ పార్టీ' గా నామకరణం...
కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్–1 పై ఆందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారని, అయినా ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యలపై దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొద్దిరోజులుగా వేడెక్కుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి తదనంతరం తెలుగుదేశం పార్టీ నేతల్లో జోష్ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే విజయనగరం జిల్లాలో పార్టీ సభ సక్సెస్ అయింది. రాబోయేది...
నాటక రంగానికి పునర్ వైభవం తీసుకురాడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ టి.వి. థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్.డి.సి.) నిర్వహిస్తోన్న నంది నాటకోత్సవం రేపు మొదలు కానుంది. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం...
అంగన్వాడీ వర్కర్లు, సహాయకుల సేవల విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే అంగన్వాడీ వర్కర్లకు, సహాయకులను వర్కర్లుగా ప్రమోట్చేసే వయోపరిమితి 45 ఏళ్లనుంచి 50...
పేద పిల్లలకు ట్యాబులు పంపిణీ చేస్తుంటే కొన్ని పత్రికలు దుర్భుద్ధితో విమర్శలు చేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ట్యాబులు చేతిలో ఉంటే.. పిల్లలు చెడిపోతున్నారని, గేమ్స్...
సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27న ఎన్నికలు జరిపేందుకు వీలు కల్పించిన హైకోర్టు... సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలన్న మధ్యంతర పిటిషన్ కొట్టివేసింది. సింగరేణి ప్రాంతాన్ని మొత్తం...
రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క ఓటు వేసినా అది రాష్ట్రానికి శాపం అవుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా తెలుగుదేశం- జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని,...
ఎవరైనా కష్టపడి చదవితే, మంచి యూనివర్సిటీల్లో సీటు వస్తే.. ఫీజులు ఎంతైనా ఇబ్బంది పడాల్సిన పనిలేదని, ప్రభుత్వం వారిని చదివించే బాధ్యత తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా...
ఇండియా పట్ల పాకిస్తాన్ రాజకీయ నాయకుల వైఖరిలో మార్పు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. సైన్యం చేతిలో అధికారం కేంద్రీకృతం కావటం క్షేమకరం కాదని నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు. గతంలో ఇమ్రాన్ ఖాన్, ఇప్పుడు నవాజ్ షరీఫ్...