Thursday, March 13, 2025
HomeTrending News

Telangana History: తెలంగాణ చరిత్ర మహోన్నత మైనది – కెసిఆర్

తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నత మైనదనీ, కోట్లాది సంవత్సరాల చరిత్రకు తెలంగాణ సాక్ష్యంగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం...

Rajasthan: న్యాయం జరిగే వరకు పోరాటం – సచిన్‌ పైలట్‌

ప్రజల నమ్మకం, ఆదరణే తనకు పెద్ద ఆస్తి అని, వారికి న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని, ఈ విషయంలో వెనుకంజ, వెన్ను చూపే ప్రసక్తే లేదని రాజస్థాన్‌ కాంగ్రెస్‌...

USA: అమెరికాలో హిందూ సదస్సు

అమెరికాలో వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ భవనంలో తొలిసారిగా భారత హిందూ-అమెరికన్ల సదస్సు జరుగనున్నది. ఈనెల 14న నిర్వహించనున్న ఈ సమ్మిట్‌కు అమెరికా వ్యాప్తంగా ఇండియన్‌-అమెరికన్లు హాజరుకానున్నారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ కెవిన్‌ మెకార్తీతో సహా...

BRS: నామ్ దారీ నహీ.. కామ్ దారీ హోనా – కేసీఆర్

ఢబ్బయైదేండ్ల స్వతంత్ర భారత దేశంలో కేంద్రంలోని పాలన ఇంకా లక్ష్యాన్ని విస్మరించి నిర్లక్ష్యం గానే కొనసాగుతున్నదని, దశ దిశ లేని పరిపాలన దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా పరిణమించిందని, ఈ దిశగా చైతన్యమై, పార్టీలను...

CM Jagan: క్రోసూరుకు సిఎం జగన్: నేడు జగనన్న విద్యా కానుక

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుకను ప్రభుత్వం అందిస్తోంది.  విద్యార్థినీ విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు,...

Amith Shah: 20 ఎంపీ సీట్లు ఇవ్వండి: అమిత్ షా పిలుపు

నాలుగేళ్ల పాలనలో అవినీతి, కుంభకోణాలు  సిఎం జగన్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని  కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. తమది రైతుల ప్రభుత్వమని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే...

Group-1 Prelims: ప్రశాంతంగా గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 503 గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ఉదయం 10.30 నిమిషాలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు...

Perni Nani: పచ్చ పువ్వుల చెప్పుడు మాటలు వినొద్దు: పేర్ని సలహా

మనసు చంద్రబాబుతో, మనువు బిజెపితో ఉన్న సిఎం రమేష్, సుజనా చౌదరి, సత్యకుమార్ లాంటి నేతలు చెప్పే మాయ మాటలు విని విమర్శలు చేయడం తగదని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు...

kusuma jagadish: కుసుమ జగదీష్ మృతి పట్ల కెసిఆర్ సంతాపం

ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, కుసుమ జగదీష్ అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి...

Cyclone: గుజరాత్ కు తుపాను హెచ్చరిక

అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన బిపర్‌జాయ్‌ మరో ఆరుగంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదులుతున్నదని,...

Most Read