Wednesday, April 30, 2025
HomeTrending News

జగన్ హుందాగా వ్యవహరించారు: బొత్స

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి కలిగిన నాయకుడని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నేడు ప్రధాని పాల్గొన్న సభలో సిఎం జగన్ ప్రసంగించిన తీరు...

సింగరేణి ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు – ప్రధాని మోడీ

సింగరేణిని ప్రైవేటు పరం చేస్తున్నామని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సింగరేణిలో 51శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికుందన్నారు. మెజార్టీ వాటా రాష్ట్రానిది అయితే కేంద్రం ఎలా విక్రయిస్తుందని ప్రశ్నించారు....

32 ఏళ్ళ తర్వాత నళినికి విముక్తి

దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన ఆరుగురు వ్యక్తులకు శనివారం స్కేచ్ఛ లభించింది. ఈ కేసులో 32 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ తమిళనాడులోని...

తెలంగాణలో కొత్తగా వెయ్యి మత్స్యకార సోసైటీలు

ఎన్నో ఏళ్ల నుంచి కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయాలని,నూతన సభ్యత్వాలు ఇవ్వాలని మత్స్య కారుల నుంచి డిమాండ్ ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. గత ప్రభుత్వాలు వారి డిమాండ్...

ఉత్త చేతులతో వచ్చిన మోడీ – కవిత

గులాబీ జెండాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ ఖాళీ చేతులతో వచ్చారని, ఉత్తమాటలు, లేని మాటలు, ఉత్తుత్తి మాటలు చెప్పి పోయారు...

అవినీతిపరులను విడిచి పెట్టేది లేదు – ప్రధాని మోడీ

తెలంగాణను దోచుకున్న వాళ్ళను విడిచి పెట్టేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.  అక్రమార్కులను కట్టడి చేస్తామని తేల్చి చెప్పారు. రామగుండం పర్యటనకు వెళుతూ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బిజెపి నాయకులను...

సంక్రాంతి తర్వాత మీడియా భవన్ – కేటీఆర్

తెలంగాణ ఉద్యమంలో మీడియా మిత్రుల పోరాటం మరువలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. నిజాంకి వ్యతిరేకంగా షోయబుల్లాఖాన్ నిర్భయంగా పోరాడారని... సురవరం ప్రతాపరెడ్డి పోరాటం మరువ లేనిదన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు మీడియా...

మోదీ గో బ్యాక్‌.. సింగరేణిలో కార్మికుల నిరసనల హోరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతున్నది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళన బాటపట్టారు. మందమర్రి, బెల్లంపల్లి, భూపాలపల్లి, శ్రీరామ్‌పూర్‌, గోదావరిఖని, ఇల్లందు,...

అమెరికా సెనేట్ లో ఆధిక్యం దిశగా డెమోక్రాట్లు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు, రిపబ్లికన్ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. దేశాధ్యక్షుడు జో బిడెన్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రాటిక్ పార్టీ ప్రతినిధులు వివిధ రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేస్తున్నారు. సేనేట్ రేసులో...

మంత్రి హరీష్ తో…మల్లన్నసాగర్ ముంపు బాధితులు

హైదరాబాద్ లో మంత్రి హరీష్ రావుతో భేటీ అయిన మల్లన్న సాగర్ ముంపు గ్రామం ఎర్రవల్లి గ్రామస్తులు. మల్లన్న సాగర్ పూర్తి అయి ఏడాది కావొస్తున్నా R&R కాలనీలో తమకు కేటాయించిన ఇళ్లకు...

Most Read