Tuesday, March 11, 2025
HomeTrending News

ఆరూ కారుకే- ఖమ్మంలో తగ్గిన మెజార్టీ

TRS  full strength in Council: స్థానిక సంస్థల కోటాలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ ఆరు స్థానాలూ గెల్చుకుంది. మొత్తం 12 సీట్లకు నోటిఫికేషన్ విడుదల కాగా నాలుగు జిల్లాల్లోని ఆరు...

గడ్డి అన్నారం మార్కెట్ తరలించాల్సిందే

Fruit Market  : గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై హైకోర్టు తీర్పు వెలువరించింది. మార్కెట్ తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చునని హైకోర్టు...

కార్మికులతో కలిసి ప్రధాని భోజనం

 Kashi Vishwanath Char Dham  : కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రారంభించారు. మోడీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కారిడార్ ప్రారంభోత్సవానికి...

రేపు స్టాలిన్ తో కేసియార్ భేటి

TS- TN CMs meet: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా తమిళనాడు శ్రీరంగంలోని రంగ‌నాథస్వామిని నేడు ద‌ర్శించుకున్నారు. కేసీయార్ సతీమణి శోభ, మంత్రి కె.తారకరామారావు, కేటిఆర్ సతీమణి శైలిమ, మనుమడు హిమాన్షు,...

పీఆర్సీపై 72 గంటల్లో సిఎం నిర్ణయం: సిఎస్

PRC submitted to CM: పీఆర్సీ నివేదికపై 72 గంటల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ వెల్లడించారు. 11వ వేతన...

చెరకు రైతులపై కేసులు దారుణం: లోకేష్

NCS Dues to Farmers: తమ బకాయిల కోసం పోరాడుతున్న విజయనగరం చెరకు రైతులపై సిఆర్పీసి 41ఏ కింద కేసులు నమోదు చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్...

వారంరోజుల్లో జినోమ్ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌

Review on Omicron : ఒమిక్రాన్‌ వేరియెంట్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించారు. ఆంధ్ర ప్రదేశ్లో ఓ కేసు వెలుగు...

కొనుగోళ్లు పూర్తైన వెంటనే రైతులకు డబ్బులు

Grain Purchases  : ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, గత ఏడు కంటే 30శాతం అధికంగా ఈరోజు వరకూ ధాన్యం సేకరణ చేశామని, వీటికి నిధుల కొరత లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ...

విశ్వసుందరిగా హర్నాజ్ సంధు

Miss Universe Harnaaz Sandhu భారత యువతి హర్నాజ్ సంధు ప్రపంచ వేదికపై సత్తాచాటింది. 2021 ఏడాదికిగానూ మిస్ యూనివర్స్​గా నిలిచింది. ఇజ్రాయెల్ లోని ఏయ్లాట్  వేదికగా జరిగిన ఈ పోటీల్లో 80 దేశాల...

కాశీ ఆలయ కారిడార్ నేడు ప్రారంభోత్సవం

Kashi Temple Corridor : ప్రధానమంత్రి నరేంద్రమోడి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఈ రోజు నుంచి రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కాశీ ఆలయ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోడీ...

Most Read