తెలంగాణ ప్రభుత్వ శాఖల్లోని పోస్టుల వర్గీరకరణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఆయా శాఖల్లోని పోస్టులను కేడర్ వారీగా ప్రభుత్వం వర్గీకరించింది. పోస్టుల కేడర్ వర్గీకరణను ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
ప్రజా సంక్షేమానికి వినియోగించే సంకల్పంతో అణుశక్తి రంగంలో ప్రభుత్వం అనేక వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి 20 లక్షల...
హైకోర్టు సూచన పరిగణనలోకి తీసుకుంటూ హైదరాబాద్ లో ఉన్న ఏపీ లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన...
తీర్పులు తమకు అనుకూలంగా రాకపోతే న్యాయవ్యవస్థను, వ్యక్తిగతంగా జడ్జిల ప్రతిష్టను దెబ్బతీసే పోకడ దేశంలో మొదలైందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులకు స్వేఛ్చ...
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ‘బయోలాజికల్ ఇవాన్స్’(బిఈ) మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయతో భేటి అయ్యారు. తమ కంపెనీ తయారు...
విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడమీ పనులు త్వరలోనే ప్రారంభిస్తానని, తెలుగు తేజం, ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పి.వి. సింధు ప్రకటించారు. ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వం 2 శాతం...
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం ఆమె విశాఖపట్నం చేరుకుంటారని, రేపు (ఆగస్టు 7న) జాతీయ చేనేత దినోత్సవంలో ఆమె పాల్గొంటారని, శ్రీకాకుళం...
తెలంగాణలో సాగునీటి సరఫరా, రైతుబంధు, రైతుభీమా, ఉచితంగా 24 గంటల కరంటు సరఫరా మూలంగా తెలంగాణలో వ్యవసాయం మీద రైతులకు నమ్మకం కుదిరిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి...
పంజాబ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు పదవికి ప్రశాంత్ కిషోర్ రాజీనామా చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కు ముఖ్య సలహాదారుగా ఉన్న పీకే నిర్ణయం సంచలనంగా మారింది. మరో ఆరు...
రాష్ట్రంలో మొక్కల పెంపకాన్ని ఒక యజ్ఞంగా చేపడదామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలో ‘జగనన్న పచ్చతోరణం – వనమహోత్సవం 2021’ కార్యక్రమాన్ని రావి, వేప...