Saturday, March 1, 2025
HomeTrending News

Karumuri: బాబును ప్రజలు పట్టించుకోవడంలేదు

చంద్రబాబు ప్రజల దగ్గరకు యాక్టర్లను పంపిస్తుంటే, జగన్‌ డాక్టర్లను పంపిస్తున్నారని, ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటికి వైద్యులు వెళ్లి వ్యాధులు గుర్తించి మంచి వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి కారుమూరి...

CM Tour: కేంద్ర మంత్రులతో సిఎం జగన్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి చెందిన అంశాలపై చర్చలు జరిపారు. తొలుత కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి...

Sikkim: సిక్కింకు పర్యాటకమే శాపం అయిందా?

హిమాలయాల్లో కుండపోత వర్షాలు రాష్ట్రాల ముఖ చిత్రాన్నే మార్చేస్తున్నాయి. వర్షం కాలం మొదలు కాగానే అస్సాంలోని 16 జిల్లాలు ముంపు బారిన పడ్డాయి.తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో కులు, మనాలి నుండి మండి,...

Chandrababu: అక్టోబర్ 19 వరకూ రిమాండ్ పొడిగింపు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ ను ఏసీబీ కోర్టు అక్టోబరు 19 వరకు పొడిగించింది.  సెప్టెంబర్ 9న బాబును అదుపులోకి తీసుకోగా తొలుత 22...

Jogi Comments: పవన్ తో సినిమాలు తీస్తా: జోగి

పెడనలో పవన్‌ బహిరంగసభకు కనీసం 2 వేల మంది కూడా రాలేదని, ఆయనవి అన్నీ గాలి మాటలని తేలిపోయిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్‌ ఎద్దేవా చేశారు. ఏదో చేసేయాలని...

Sahel: ఇస్లామిక్ తీవ్రవాదం…సహారా ఎడారిలో మారణహోమం

ఆఫ్రికా ఖండంలో ఉత్తరాన ఎడారి ప్రాంతాన్ని...దక్షిణాన సవాన్నా గడ్డి భూములను విడదీస్తూ....పశ్చిమాన అట్లాంటిక్ సముద్రం నుంచి తూర్పున ఎర్ర సముద్రం వరకు విస్తరించిన ప్రాంతాన్నే సాహెల్ గా పిలుస్తారు. సెనెగల్, మౌరిటానియా, మాలి,...

CM Jagan: సిఎం జగన్ తో సబ్ స్ట్రేట్ ప్రతినిధుల భేటీ

యూఎస్‌ఏకు చెందిన సబ్‌స్ట్రేట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సీఈవో, ఫౌండర్‌ మన్‌ప్రీత్‌ ఖైరా తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీఐఐసీ సెజ్‌లో ఆర్టిఫిషియల్‌...

Varahi Yatra: ఇది రూపాయి పావలా ప్రభుత్వం: పవన్

పెడనలో అల్లర్లకు జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై సమాచారం ఎవరిచ్చారని పోలీసులు అడుగుతున్నారని, కానీ గతంలో తాను మంగళగిరి వస్తుంటే కోర్టుకు వెళ్తున్నానన్న సమాచారం వచ్చిందంటూ తన ఫ్లైట్...

Preponed: రేపు ఢిల్లీకి సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక రోజు ముందుగానే ఆయన హస్తినకు వెళ్లనున్నారు. రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం...

Jogi Counter: పెడన ప్రజలు శాంతికాముకులు: జోగి

చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ మాదిరిగా పార్టీ కేడర్‌ను హింసకు ప్రోత్సహించే మనస్తత్వం తమది కాదని,  దమ్ము, ధైర్యం ఉన్న జగన్‌ నాయకత్వంలో నీతిమంతమైన రాజకీయం నేర్చుకున్న వాళ్లమని పెడన ఎమ్మెల్యే, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ...

Most Read