ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్క్స్తో రాష్ట్ర ప్రభుత్వం నేడు చేసుకున్న ఒప్పందం ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. రైట్...
వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే టిడిపి కార్యకర్తలు, జన సైనికులు కుర్చీలు మడత పెడతారని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఇటీవల ఓ సమావేశంలో వైసీపీ కార్యకర్తలు చొక్కా చేతులు మడతపెట్టే...
పేద, మధ్య తరగతి విద్యార్థులు సైతం అంతర్జాతీయ వర్సిటీలు అందించే కోర్సులను ఉచితంగా చదివేందుకు వీలు కల్పిస్తూ, ఉన్నత విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రముఖ ఆన్లైన్ కోర్సుల...
చంద్రబాబు, ఆయన జన్మభూమి కమిటీలు ఓ గంజాయి మొక్క అయితే, తాము ఏర్పాటు చేసిన సచివాలయాలు, అందుకు అనుసంధానమైన మన వాలంటీర్ వ్యవస్థ ఓ తులసి మొక్క లాంటిదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...
తిరుపతి నగరంలోని ఎస్వీ జూపార్క్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. సేల్ఫీ మోజుతో ఓ యువకుడు నిబంధనలు ఉల్లంఘించి సింహం ఉన్న ఎన్క్లోజర్లోకి వెళ్లడంతో అతడిపై సింహం క్రూరంగా దాడి చేసింది. ఈ...
వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో విజయం సాధించాలని వైఎస్సార్సీపీ ప్రయతిస్తోందని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రెండు చోట్ల ఓట్లు రాయించుకున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వానికి...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు 2024 శాసనసభ ఎన్నికలు కీలకం కానున్నాయి. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని వేయని ఎత్తుగడ లేదు. రాష్ట్రంలో పార్టీ గెలుపు కోసం కాలికి బలపం...
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేవలను వినియోగించుకునేందుకు అభ్యంతరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే వారికి ప్రధాన ఎన్నికల విధులు అప్పగించవద్దని రాష్ట్ర ఎన్నికల...
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్ధులుగా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. రేపు నామినేషన్లకు...