Monday, March 17, 2025
HomeTrending News

మన ఊరు – మన బడితో మహర్దశ

Mana Ooru Mana Badi : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసన సభా...

బలోచిస్తాన్ లో పాక్ సైన్యం అకృత్యాలు

ప్రపంచ దేశాలు రష్యా-ఉక్రెయిన్ వివాదంపై దృష్టి సారించిన తరుణంలో పాకిస్తాన్ సైన్యం బలోచిస్తాన్ లో దారుణాలకు పాల్పడుతోంది. మిలిటెంట్ల పేరుతో పదిమంది బలుచ్ పౌరుల్ని ఈ రోజు పాకిస్తాన్ బలగాలు ప్రాణాలు తీశాయి....

కాగ్ ప్రశ్నలకు బదులేది?

Answer to CAG:  ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న డబ్బును ఇష్టానుసారం ఖర్చు పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు స్పష్టం...

ఉక్రెయిన్ పై బాంబుల వర్షం

Russia Declares War On Ukraine : ఉక్రెయిన్ లో మిలిటరీ ఆపరేషన్ ప్రారంభం అయిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దోన్బాస్ ప్రాంతాన్ని, ప్రజల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత రష్యాపై ఉందన్న...

ఉత్తరప్రదేశ్లో నాలుగో దశ ప్రశాంతం

Uttarpradesh Fourth Phase Elections : ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 8 గంటల వరకు 61.65 శాతం పోలింగ్ నమోదైంది. ఫిలిబిత్ జిల్లలో అత్యధికంగా 67.16...

మీరు మనుషులేనా? పార్థసారధి ధ్వజం

Is it moral? దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై టిడిపి, బిజెపి నేతలు చేస్తున్న విమర్శలు దారుణమని, వారి వ్యాఖ్యలు చూస్తుంటే అసహ్యం వేస్తుందని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే కొలుసు పార్ధ...

టిడిపివి పనికిమాలిన ఆరోపణలు

Viveka Murder Case : వివేకా హత్యపై తెలుగుదేశం పార్టీ నిరాధార, పనికిమాలిన ఆరోపణలు చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.  ఈ విషయంలో అత్యున్నత సంస్థ సిబిఐ...

ఆయిల్ పామ్ విస్తరణకు చర్యలు :కన్నబాబు

Oil Palm: రాష్ట్రంలో బోర్ల కింద వరికి బదులు ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఆయిల్‌ పామ్‌ సాగు...

దేశాన్ని చక్కదిద్దుతా…కెసిఆర్

ఆరునూరైనా స‌రే.. భారత దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు, చివ‌రి ర‌క్తపు బొట్టు ధార‌పోసి అయినా స‌రే, ఈ దేశాన్ని చ‌క్క‌దిద్దుతాను, ముందుకు పోతాను అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్ప‌ష్టం చేశారు. ఇందుకోసం...

రాష్ట్రంపై మోడీకి ప్రత్యేక శ్రద్ధ : జీవీఎల్

Special Interest: నాడు టిడిపి, నేడు వైసీపీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై నిందలు మోపుతున్నాయని బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. వారి అస్త్యవ్యస్త ...

Most Read