Wednesday, March 12, 2025
HomeTrending News

జూన్ 20న జగనన్న ఆణిముత్యాలు, 28న అమ్మఒడి

2023లో టెన్త్, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట ప్రభుత్వం పురస్కారాలు అందజేయనుంది. నియోజకవర్గ స్ధాయిలో ఉత్తమ ప్రతిభ కనపర్చినవారికి జూన్‌...

స్మార్ట్ మీటర్లతో ఆరేళ్ళపాటు విద్యుత్ భారం: కేశవ్

సిఎం జగన్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమం కంటే వందరెట్లు అధికంగా ప్రజల నుంచి విద్యుత్ ఛార్జీల రూపంలో... ట్రూ అప్ ఛార్జీలు, ఇంధనం కొనుగోలు పేరిట అక్రమంగా వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే పయ్యావుల...

Cheruvula Panduga: సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదు – ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందని ఇల్లే లేదని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఏం చేశారని సంబరాలు జరుపుకుంటున్నారని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు...

Magadan: శాన్‌ఫ్రాన్సిస్కో పయనమైన ఎయిర్‌ ఇండియా విమానం

రష్యాలోని మగదాన్‌ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలో శాన్‌ఫ్రాన్సిస్కోకు తరలిస్తున్నామని ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. గురువారం ఉదయం 10.27 గంటలకు (రష్యా కాలమాన ప్రకారం) మగదాన్‌ నుంచి ఎయిర్‌ ఇండియా ఏఐ173డీ...

TS Police: శాంతి భద్రతల్లో తెలంగాణ నెంబర్ వన్ – హోం మంత్రి

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన పోలీసు సామాజిక సమ్మేళనం కార్యక్రమం మేడిపల్లిలోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర చీఫ్...

Monsoon: కేరళ చేరుకున్న రుతుపవనాలు

గత వారం రోజులుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు భారత్‌లోకి ప్రవేశించాయి. కేరళ వద్ద రుతుపవనాలు తీరాన్ని తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ ( ఐఎండీ ) అధికారికంగా ప్రకటించింది....

ఇన్ ఛార్జ్ లు గొట్టంగాళ్ళు: కేశినేని కామెంట్స్

తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లను గొట్టంగాళ్ళు అని విజయవాడ ఎంపి కేశినేని వ్యాఖ్యానించారు. ఆ గొట్టంగాళ్ళ కోసం కూడా పనిచేస్తున్నానని ఘాటుగా విమర్శించారు. తనకు వేరే పార్టీల నుంచి కూడా ఆఫర్లు...

Mrigasira karthi: మృగశిర కార్తె ప్రారంభం

మృగశిర కార్తె రోజు ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగివుంది, రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణికార్తె ముగిసి చల్లబరిచే మృగశిర మొదలవుతుంది. మృగశిర...

E-Autos: సిఎం చేతులమీదుగా 516 ఈ-ఆటోల పంపిణీ

రాష్ట్రంలో 36 మున్సిపాలిటీలకు రూ.21.18 కోట్ల వ్యయంతో ఒక్కొక్కటీ రూ.4.10 లక్షల విలువ చేసే 516 ఈ – ఆటోల పంపిణీ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వద్ద ముఖ్యమంత్రి వైఎస్...

BRS: పాలకుల చిత్తశుద్ది లోపంతోనే నష్టం – కెసిఆర్

‘అందని చాంద్ సితారాలను ఎట్లాగూ అందివ్వలేరు....కనీసం అందుబాటులో వున్న నీరు విద్యుత్తు నైనా దేశ రైతాంగం కోసం ఎందుకు అందించలేకపోతున్నా’రని.. 75 ఏండ్లుగా దేశాన్నేలుతున్న కేంద్ర పాలకులను బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...

Most Read