Saturday, March 22, 2025
HomeTrending News

రమ్య హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష

Capital Punishment: గుంటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు  శశి కృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ  ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  తన ప్రేమను నిరాకరించినందుకు ఆగస్టు...

అగ్నిప్రమాద బాధితులకు పునరావాసం

ములుగు జిల్లా మండపేట మండలం, శనిగకుంట గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురై 21 గుడిసెలు దగ్ధం అయి 40 కుటుంబాలు నిరాశ్రయులు కావడంతో గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి...

మతాల మధ్య చిచ్చు.. బీజేపీ పని – మంత్రి హరీష్

రాష్ట్రంలో పండుతున్న ధాన్యాన్ని చూసి కేంద్రమంత్రులే ఆశ్చర్యపోతున్నారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ప్రభుత్వ విధానాల వల్లే ధాన్యం ఈ స్థాయిలో పండుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో పంటల సమృద్ధిని చూసి కేంద్రానికి కడుపుమంటగా...

సెమీకండక్టర్ సప్లయ్ చైన్ లో భారత్ కీలకం

Semiconductor Supply Chain : అంతర్జాతీయ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో కీలక భాగస్వాముల్లో ఒకటిగా భారత దేశం ఎదగడం కోసం సమష్టి లక్ష్యంతో కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.నేటి...

హరితహారంలో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం

రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరంలో 19.5 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల రాష్ట్రంలో పచ్చదనం, అటవీ...

కేటియార్ వ్యాఖ్యలపై బొత్స అభ్యంతరం

Not Fair: ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులపై తెలంగాణా మంత్రి కేటిఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు.  పొరుగు రాష్ట్రంపై అలా మాట్లాడడం సరికాదని సూచించారు. కేటిఆర్ కు...

మెట్రో నగరాలే దేశానికి ఆర్థిక శక్తి : మంత్రి కేటీఆర్‌

Wealth : రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నాం, దానిని ప్రజలకు పంచుతున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో ఏ మూలకెళ్లినా ఎకరం భూమి విలువ రూ.15 లక్షలకు తక్కువగా లేదని చెప్పారు. రాష్ట్రం సిద్ధించినప్పుడు...

సిఎంతో హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్, సభ్యుల భేటీ

APHRC: ఆంధ్ర ప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్  జస్టిస్‌ మంధాత సీతారామమూర్తి, సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ శ్రీనివాసరావు గోచిపాతలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అయన...

ఆయిల్ పామ్ రైతుల కోసం మొబైల్ యాప్

రాష్ట్రంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేపట్టే రైతులకు మరింత విస్తృత సమాచారం అందించేందుకు గాను ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. ప్రస్తుత...

పర్యాటక అభివృద్ధికి కృషి: మంత్రి రోజా

Tourism: ఆంధ్ర ప్రదేశ్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖల మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. అన్ని ప్రాంతాలో ఉన్న  మ్యూజియంలను, పురావస్తు...

Most Read