Friday, February 28, 2025
HomeTrending News

భారతదేశం సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించలేదు

భారతదేశ చరిత్రలో సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించిన దాఖలాలు లేవని, భారతీయ రక్షణరంగ ఉత్పత్తులు రక్షణ కోసమే తప్ప దాడుల కోసం కాదని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా అన్నిదేశాలతో...

ఆలయాల అభివృద్ధి కేసిఆర్ ఘనత

దుబ్బాక పట్టణంలో సుమారు రూ.10 కోట్లతో అత్యద్భుతంగా నిర్మించిన బాలాజీ దేవాలయంలో శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసిన...

కలకత్తాలో భారీగా బంగారం సీజ్

కలకత్తాలో భారీగా బంగారం పట్టివేత. సింథిమూర్ సిటి లో కస్టమ్స్ అధికారుల దాడులు. 3 కోట్ల విలువ చేసే బంగారం సీజ్. బంగ్లాదేశ్ నుండి రోడ్డు మార్గం ద్వారా కొల్ కత్తాకు బంగారం...

పాల‌మూరు మ‌హిళా స‌మాఖ్య‌కు సీఎం ప్ర‌శంస‌

సీడ్ బాల్స్ త‌యారీలో స‌రికొత్త గిన్నీస్ రికార్డ్ నెల‌కొల్పిన‌ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా యంత్రాంగానికి, పాల‌మూరు మ‌హిళా స‌మాఖ్య‌ల కృషిని ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు ప్రశంసించారు. సీడ్ బాల్స్ ను రికార్డు స్థాయిలో తయారు...

అది మోసపూరిత యాత్ర: జగదీశ్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిది జన ఆశీర్వాద యాత్ర కాదని, మోసపూరిత యాత్ర అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రం కడుతున్న పన్నులకంటే తక్కువ నిధులు...

చౌడవాడ ఘటనపై సిఎం ఆరా

విజయనగరం జిల్లా చౌడవాడలో యువతిపై పెట్రోలు పోసిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు.  బాధితురాలికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించిన సిఎం…   సేవలను స్వయంగా...

మత పర్యాటకంతో ఉపాధి: మోడీ

మత పర్యాటకాన్ని పటిష్టం చేయాలని, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారత దేశ సంస్కృతీ సంప్రదాయాలు, వారసత్వాన్ని భావి తరాలకు అందించేందుకు కూడా ఇది తోడ్పడుతుందని...

నాడు-నేడుపై విమర్శలు దారుణం : ఆళ్ళ

ఉన్నత విద్య ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బలంగా నమ్ముతారని మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆళ్ళ రామకృష్ణా రెడ్డి అన్నారు. దీనిలో భాగంగానే మన...

ఎలక్షన్ల కోసం కేసియర్ కలెక్షన్లు: కిషన్ రెడ్డి

ఎలక్షన్ల కోసం కలెక్షన్లు చేయడం, వాటిని ఖర్చుపెట్టడం, ఎలక్షన్లు అయిన తర్వాత ప్రజలను మర్చిపోవడం ముఖ్యమంత్రి  కేసియార్ నైజమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. కేసియార్...

ఆఫ్ఘన్ చిత్రాలు

ఒక చిత్రం వెయ్యి మాటలతో సమానం అని ప్రమాణం. అలా ఆఫ్ఘన్ చిత్రాలు ఇప్పుడు లక్ష మాటలతో సమానం. ఒక్కో చిత్రానిది ఒక్కో కథ. పాక్- ఆఫ్ఘన్:- ఈనాటి ఈ బంధమేనాటిదో?   ఎక్కడయినా చూశారా:- విమానం టైరు పట్టుకుని...

Most Read