శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం కారీరిష్టి-వరుణ జపం-పర్జన్యశాంతి హోమం నిర్వహించింది. శ్రీవారి తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో ఐదు రోజుల...
శ్రీకాకుళం జిల్లాను చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు విమర్శించారు. 14 ఏళ్ళు సిఎంగా పనిచేసిన చంద్రబాబు ఎందుకు జిల్లాకు ఏమీ చేయలేకపోయారని, ఆయన ఏమీ...
బెంగుళూరు – చంద్రయాన్-3ని విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల పర్యటన నుంచి వచ్చిన మోడీ నేరుగా బెంగళూరు...
ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ రంగారెడ్డి జిల్లా చిల్కూర్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో మంచిరేవులలో రూ. 7.38 కోట్ల వ్యయంతో 256 ఎకరాల వీస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను...
రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వచ్చే ఏడాది నవంబర్ లో జరిగే ఎన్నికల కోసం పార్టీలు సమాయాత్తం అవుతున్నాయి. ఈ దఫా రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ రసవత్తరంగా సాగుతోంది....
టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రమని సిఎం జగన్ మరోసారి నిరూపించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. నిన్న రాత్రి ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకంపై ...
తెలంగాణలో కోకా కోల సంస్థ భారీ ఎత్తున పెట్టుబడులను ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణలో విస్తృతంగా కార్యకలాపాలను విస్తరించేందుకు పెట్టుబడులు పెడుతున్న సంస్థ తాజాగా తన అదనపు పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. పరిశ్రమల శాఖ...
తమిళనాడులోని మధురైలో ఘోర ప్రమాదం జరిగింది. రైలులో మంటలు చెలరేగి 9 మంది సజీవదహనం అయ్యారు. లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న రైలులో శనివారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. లక్నో...
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. నేడు...
తెలంగాణ రాష్ట్రానికి తాజాగా మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. అంతర్జాతీయంగా పెంపుడు జంతువులు (పెట్స్) తినే ఆహార ఉత్పత్తుల్లో సుప్రసిద్ధమైన మార్స్ గ్రూప్ తెలంగాణలో అదనంగా మరో ఎనిమిది వందల కోట్ల...