Monday, March 3, 2025
HomeTrending News

Telangana Temples: అర్చకులకు తీపికబురు

అర్చ‌కుల‌కు ధూప దీప నైవేద్య ప‌థ‌కం క్రింద గౌర‌వ వేత‌నాన్ని రూ. 6000 నుంచి రూ.10,000 కు పెంచుతూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసినందుకు సీయం కేసీఆర్ కు దేవాదాయ శాఖ మంత్రి...

Goshamahal: ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలోకి చచ్చినా వెళ్లబోనని బీజేపీ బహిష్కృత నేత రాజా సింగ్ మంగళవారం స్పష్టం చేశారు. చచ్చినా సెక్యులర్ పార్టీలకు వెళ్ళను....

Shooting: నార్త్‌ కరోలినా యూనివర్సిటీలో కాల్పులు

అమెరికాలో  మరోసారి తుపాకి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్‌ కరోలినాలోని చాపెల్‌ హిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినాలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఫ్యాకల్టీ మెంబర్‌ (ఫ్రొఫెసర్‌) మృతిచెందాడ. సోమవారం...

Election Cylinder: మహిళాలోకానికి రక్షాబంధన్ కానుక

మహిళాలోకాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. మరికొద్ది నెలలో రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది....

Karumuri: చెల్లుబాటుకాని నాణెం ఎందుకు?: కారుమూరి

ఓటర్ల జాబితాలో ఉన్న దొంగ ఓట్లను మాత్రమే తొలగిస్తున్నారని, అసలు దొంగ ఓట్లను చేర్పించిందే చంద్రబాబు అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ఆరోపించారు. కుప్పంలో 40 వేల...

TDP: పొత్తులతోనే వెళతాం: బాబు

ఎన్నికల పొత్తులు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తులు ఉంటాయని... ఏ పార్టీతో అనేది ఎన్నికల ముందు  మీకే తెలుస్తుందని, ఎవరితోనైనా...

CM Jagan: తెలుగు భాషోద్యమ అగ్రగణ్యుడు గిడుగు

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రముఖ భాషావేత్త, చరిత్రకారుడు,  తెలుగు భాషను అందరికీ అర్థ‌మ‌య్యేలా సరళీకృతం చేయడంలో అయిన గిడుగు రామమూర్తి పంతులు కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

El Nino Effect: రుతుపవనాల తిరుగుముఖం…లోటు వర్షాపాతం

హిమాలయాలను ఆనుకుని ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించిన వర్షాలు...మైదాన ప్రాంతాలను కరుణించ లేదు. ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది రుతుపవనాలు అత్యంత బలహీనంగా మారాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా...

Bomb threat: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు మెయిల్‌ రావడం.. ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఎయిర్‌పోర్ట్‌లో బాంబు ఉందంటూ ఓ అగంతకుడి మెయిల్‌ చేశాడు. దీంతో అలర్టయిన ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ అధికారులు.. పోలీసులకు సమాచారమిచ్చారు....

Campaign: పల్లె పల్లెన ప్రగతి కాంతులు – ఎమ్మెల్సీ కవిత

అరవై ఏళ్ల దోపిడిని అడ్డుకొని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పల్లెలన్నీ ప్రగతిని సంతరించుకుని వెలుగులీనుతున్నాయని శాసన మండలి సభ్యులు కల్వకుంట్ల కవిత అన్నారు. తొమ్మిదేళ్ల క్రితం సమైక్య రాష్ట్రంలో నెలకొని ఉన్న...

Most Read