మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీం స్టే విధించింది. శుక్రవారం ఈ...
హైదరాబాద్ పాత బస్తీలో 1,404.58 కోట్ల వ్యయంతో టి యస్ ట్రాన్స్కో,టి యస్ యస్ పి డి సి ఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ నిర్మాణాలు చేపట్టినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్...
మంగళగిరి నగరం నడిబొడ్డున ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పెద కోనేరు పూడిక తీత పనులు దాదాపుగా ముగిశాయి. ఈ సందర్భంగా కోనేరులో పురాతన వస్తువులు లభ్యమయ్యాయి. 1870, 1880, 1890 సంవత్సరాల...
నుహ్ అల్లర్లతో హర్యానా అట్టుడుకుతోంది. తాజాగా ఆ అల్లర్లు గురుగ్రామ్ను తాకాయి. గత రాత్రి గురుగ్రామ్లో కొందరు వ్యక్తులు బాద్షాపూర్ ఏరియాలో అల్లర్లకు పాల్పడ్డారు. పలు షాపులు, రెస్టారెంట్లు తగలబెట్టారు. దీంతో పరిస్థితి...
తమ నాయకుడు చంద్రబాబును, తనను జైలుకు పంపడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. తాము ఇప్పటివరకూ ఎలాంటి తప్పులు చేయలేదని, అవినీతికి పాల్పడలేదని స్పష్టం...
అప్కాబ్ లో నాడు డా. వైఎస్సార్ ఎన్నో కీలక సంస్కరణలు తీసుకు వచ్చారని, వైద్యనాథన్ సిఫార్సులను ఆమోదించి కోపరేటివ్ క్రెడిట్ సిస్టమ్ ను బలోపేతం చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కన్వీనర్ కోటా సీట్ల కోసం...
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్ యాత్ర మార్గంలో గౌరీకుండ్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. బండరాళ్లు దూసుకెళ్లడంతో అక్కడ కొన్ని షాపులు...
మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నయారిట్ రాష్ట్ర రాజధాని టెపిక్ సమీపంలో ఓ బస్సు హైవే నుంచి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు....
ప్రజారవాణ వ్యవస్థ బాధ్యతగా భావించి, ఆర్టీసీ కార్మికుల సంక్షేమం లక్ష్యంగా ఆర్టీసి కార్మికులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది.
ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీలో బిల్లు పాస్...