రాష్ట్రంలో అసలు ప్రాజెక్టులు అంటే గుర్తొచ్చే పేరు దివంగత నేత వైఎస్సార్ అని, ఆ తర్వాత ఆయన తనయుడు, సిఎం జగన్ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ పాషా స్పష్టం చేశారు....
వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. సమావేశాలకు హాజరైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకి శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోం శాఖ మంత్రి...
ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీర్ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ నియోజకవర్గం...
రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈ రోజు (ఆగస్టు 3) నుంచి పున: ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా...
సీఆర్డీఏ పరిధిలోని ఆర్ 5 జోన్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మొదలు పెట్టిన జగనన్న ఇళ్ళ నిర్మాణం...
ప్రస్తుతం ఉన్న పంటల బీమా పథకాన్ని రద్దు చేసి పాత విధానాన్నే పునరుద్దరిస్తామని, పులివెందులలో మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం సబ్సిడీ ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ...
గర్బిణీలు, బాలింతలకు ఇచ్చే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ – టేక్ హోం రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు...
ఈ సాయంత్రం పులివెందులలో పూల అంగళ్ళ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సభకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడికి సమీపంలోని వెంకటేశ్వర ఆలయం వద్దకు వేదిక మార్చుకోవాలని టిడిపి...
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. బ్రో సినిమా లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఆయన ఫిర్యాదు చేయనున్నారు. పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ఇవ్వాల్సిన ప్యాకేజీని...
లోక్సభలో అవిశ్వాస తీర్మానానికి పాలక పక్షం ఆఖరి ప్రాధాన్యం ఇవ్వడంపై విపక్షాలు నిరసన తెలిపాయి. బిజినెస్ అడ్వైజర్ కమిటీ(బీఏసీ) సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. మంగళవారం మధ్యాహ్నం బీఎసీ సమావేశం నిర్వహించిన స్పీకర్...