వైద్య విద్యకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైన ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ, నాన్ మైనారిటీ వైద్య కళాశాలలు, డెంటల్...
కేదార్నాథ్ ఆలయ పరిసరాల్లో ఫోటోగ్రఫీని నిషేధించారు. బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ఈ విషయాన్ని ఇవాళ ప్రకటించింది. కేదార్నాథ్ ఆలయ పరిసరాల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీని నిషేధిస్తున్నట్లు కమిటీ తెలిపింది. ఆ వార్నింగ్కు చెందిన పోస్టర్లను...
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం తగ్గుముఖం పట్టక పోవటంతో మూడో ప్రపంచ దేశాల్లో ఆహార కొరత అధికం అవుతోంది. ఇప్పటికే అనేక ఆఫ్రికా దేశాల్లో గోధుమ ధరలు పెరిగాయి. ఇదే కోవలో ఇప్పుడు...
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఢిల్లీ బయల్దేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఈ రోజు (సోమవారం) ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్ వద్ద ఉదయం 8 గంటలకు వందే...
ఎదురెక్కి వచ్చిన కాళేశ్వరం జలాలను ప్యాకేజీ 21 పైప్ లైన్ ద్వారా.. రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామం వద్ద...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 21న తిరుపతి జిల్లా వెంకటగిరిలో పర్యటించనున్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా వరుసగా ఐదో ఏడాది 80,686 మంది లబ్దిదారులకు మొత్తం రూ.300...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం ఢిల్లీ వెన్ననున్నారు. మంగళవారం జరగనున్న ఎన్డీయ మిత్రపక్షాల సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఈ విషయాన్ని జనసేన అధికార ప్రతినిధి ఓ ప్రకటన ద్వారా...
దూదేకుల ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ ప్రకటించారు. వారికీ వైఎస్సార్ షాది తో ఫా కింద లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వనుంది.
దూదేకుల ముస్లిం కులస్తులకు వైఎస్సార్ షాది...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు సోమవారం తిరుపతిలో పర్యటించనున్నారు. విచ్చేయుచున్నారు. గత వారం జనసేన ఆధ్వ్వర్యంలో జరిగిన ఆందోళనలో ఆ పార్టీ నేత కొట్టే సాయిపై శ్రీకాళహస్తి సీఐ దాడి ఘటనపై...
నూతన గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి కావాలి. హరితహారంలో లక్ష్యాలకనుగునంగా గ్రామాల్లో మొక్కలు విరివిగా నాటాలి. దశాబ్ది సంపద వనాలు, హార్టికల్చర్ ప్లాంటేషన్ల పనులలో వేగం పెంచాలి. నిర్ణీత లక్ష్యాలను...