Friday, March 7, 2025
HomeTrending News

Nitin Gadkari: మౌలిక సదుపాయాలతోనే ఉపాధి అవకాశాలు

ప్రపంచ ప్రసిద్ది గాంచిన చారిత్రాత్మక ప్రదేశం తిరుపతికి దేశ విదేశాలనుండి భక్తులు వస్తుంటారని, అందుకే ఈ ప్రాంతంలో  అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత  ఇస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా,...

శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత బి.ఎస్‌. రావు కన్నుమూత

శ్రీ చైతన్య విద్యాసంస్థల ఫౌండర్, ఛైర్మన్ డాక్టర్ బొప్పన సత్యనారాయణ రావు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 75 సంవత్సరాలు. అనారోగ్యంతో హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. బీఎస్ రావు భౌతిక...

YS Jagan: ఉన్నత విద్యలో సమూల మార్పులు : సిఎం జగన్

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ని మన విద్యావిధానంలో ఎలా వినియోగించుకోవాలనే  అంశంపై దృష్టి సారిస్తూనే,  రెండోవైపున  ఏఐ క్రియట్‌ చేసే స్కిల్స్, టాలెంట్‌ను కూడా మన పిల్లల్లోకి తీసుకుని రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

Drogo drones: క్రిమిసంహారక మందుల పిచికారీకి డ్రోగో డ్రోన్స్

భారతదేశంలో ప్రముఖ డ్రోన్ తయారీ, టెక్నాలజీ ప్రొవైడర్ డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మానవరహిత వైమానిక వాహనం (యు ఏ వి ) క్రిషి 2.0 ను ఆవిష్కరించింది. క్రిషి 2.0 డ్రోన్...

BRS vs Congress: రైతులంతా ఓకే కులం – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలంలో సుమారు 10 కోట్ల వ్యయంతో చేపట్టే బి.టి రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం...

RTC: కొత్తగా 2500 బస్సుల కొనుగోలు: విశ్వరూప్

ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో అత్యధిక పెన్షన్‌ విధానం (హైయ్యెస్ట్‌ పెన్షన్‌ సిస్టమ్‌) అమలు కానుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడించారు. దీనికోసం పీఎఫ్‌ ఫండ్‌...

Kothagudem: కొత్తగూడెంలో జోరుగా వర్షం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం మండలాల్లో వర్షం జోరుగా పడుతోంది. ప్రధాన రహదారులతో సహా రోడ్లన్నీ జలమయమయ్యాయి....

Botsa: చూసి రాతలు, స్కామ్ లు : బొత్స వ్యాఖ్యలు వివాదాస్పదం

ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదం అయ్యాయి. విజయవాడలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల సందర్భంగా బొత్స మాట్లాడుతూ ఏపీ విద్యా విధానాన్ని...

Chandrayan: చంద్రయాన్‌ -3కు సర్వం సిద్దం

ఇస్రో శాస్త్రవేత్తలు చందమామ దగ్గరకు వెళ్లి ఖనిజాలు, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు అత్యంత శక్తివంతమైన రాకెట్‌ ప్రయోగానికి సన్నద్దమైయ్యారు.. ఈ నెల 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2.35గంటలకు చంద్రయాన్‌...

BJP-AP: ఏపీ అభివృద్ధిలో సింహభాగం కేంద్రానిదే: పురంధేశ్వరి

పొత్తులు కేంద్ర నాయకత్వం పరిధిలోని అంశమని... నేతలు, కార్యకర్తల సమన్వయంతో రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు....

Most Read