Sunday, April 27, 2025
HomeTrending News

బిజెపి గెలిస్తే ఉత్తరాది పెత్తనం – గుత్తా సుఖేందర్ రెడ్డి

బీజేపీ పార్టీ తెలంగాణకు అత్యంత ప్రమాదకారిగా మారిందని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. పొరపాటున బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోతారని హెచ్చరించారు. నల్గొండలోని క్యాంపు...

5జి వేలం అట్టర్ ప్లాప్

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 5జి స్పెక్ట్రం వేలం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.బిడ్డింగ్‌ విలువ కనీస అంచనాలను చేరలేకపోయింది.వరుసగా ఏడు రోజుల పాటు సాగిన వేలంలో రూ.1,50,173 కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలైనట్లు...

మంత్రి నియోజకవర్గంలో కుల బహిష్కరణ

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు కావస్తున్న పల్లెల్లో ఇంకా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతూనే ఉంది.  దేశమంతా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుకుంటుండగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గాదెపల్లిలోని 5...

కాబుల్ మసీదులో బాంబు పేలుడు..20 మంది మృతి

ఆఫ్గనిస్తాన్‌‌ మరోసారి బాంబు దాడితో దద్దరిల్లింది. కాబూల్‌ శివారు ప్రాంతమైన ఖైర్ ఖానాలోని సిద్ధిఖియా మసీదులో భారీ పేలుడు చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం సమయంలో మత ప్రార్థనలు జరుగుతుండగా ఒక్కసారిగా పేలుడు...

వైద్య ఆరోగ్య శాఖలో కీలక సంస్కరణలు: సిఎం జగన్

సెప్టెంబరు 5 నాటికి ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరో 754  ప్రొసీజర్లను చేరుస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. వీటితో మొత్తంగా 3118 చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు....

అంబేద్కర్ ఓవర్సీస్ పై టిడిపి దుష్ప్రచారం: మేరుగ

విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు తొలగించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి...

టీఆర్ఎస్ అవినీతికి కాళేశ్వరం నిదర్శనం – రేవంత్ రెడ్డి

కాళేశ్వరంతోపాటు టీఆర్ఎస్ అవినీతి కారణంగా నిండా మునిగిన సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు పెట్టేందుకు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన మల్లు భట్టి విక్రమార్క. నేతృత్వంలోని సీఎల్సీ బృందాన్ని అడ్డుకోవాల్సిన అవసరం...

ఉత్తరకొరియా క్రూయిజ్ క్షిపణి ప్రయోగం

ఉత్తర కొరియా రెండు క్రూయిజ్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ ఏడాది నెలరోజుల విరామం తర్వాత ఉత్తర కొరియా రికార్డు బ్రేక్‌ చేస్తూ రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ మేరకు దక్షిణ కొరియా రక్షణ...

హైదరాబాద్‌లో పోదు..ఢిల్లీలో 24 గంటలు రాదు: కేసీఆర్

పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు వేగంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం ఆయన మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ...

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తమ పార్టీకి పునర్ వైభవం తీసుకువచ్చే పనిలో పడ్డారు. ప్రజలను నేరుగా కలిసేందుకు సమాయత్తం అవుతున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. భారత్...

Most Read