Wednesday, March 19, 2025
HomeTrending News

కార్డ్ లేకుండా ఏటీఎంలో న‌గ‌దు విత్‌డ్రా

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ప్ర‌తిపాద‌న చేసింది. కార్డ్ లేకుండానే అన్ని ఏటీఎంల‌లో న‌గ‌దును విత్‌డ్రా చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించ‌నున్న‌ది. యునిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్‌(యూపీఐ) విధానం ద్వారా ఏటీఎంల్లో న‌గ‌దు తీసుకునే ఏర్పాటు చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం...

పాక్ తదుపరి ప్రధాని షాబాజ్ షరీఫ్

పాకిస్తాన్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏప్రిల్ ౩వ తేదిన అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన నాటి నుంచి పాక్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇమ్రాన్...

కేంద్రంపై టీఆర్‌ఎస్‌ పోరు ఉధృతం

 Black Flags : కేంద్రంపై టీఆర్‌ఎస్‌ పోరాటాన్ని ఉధృతం చేసింది. పల్లె, పట్టణం, ఊరు, వాడను ఏకం చేస్తూ తెలంగాణ ధాన్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కొనాలని డిమాండ్‌ చేస్తూ జంగ్‌ సైరన్‌...

ప్రజల అండ ఉన్నంతవరకూ ఏమీ చేయలేరు

Cheap Politics: చిన్నారులకు తమ ప్రభుత్వం గోరుముద్ద కింద నాణ్యమైన ఆహారంతో పాటు చిక్కీ  కూడా అందిస్తుంటే.. దాని గురించి చెప్పకుండా.. చిక్కీ కవరుపై ఉన్న తన బొమ్మపై  చంద్రబాబు, ఎల్లో మీడియా...

ప్రాజెక్టులపై సిఎంకు శ్రద్ధ లేదు: సోము

No interest: పోలవరం ప్రాజెక్టుపై  కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ 15 రోజులకోసారి సమీక్షలు చేస్తుంటే, రాష్ట్ర ప్రాజెక్టులపై సిఎం జగన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని బిజెపి రాష్ట్ర...

సైద్ధాంతిక పోరాటమే: ధూళిపాల

People suffering: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రమైన నిరాశా నిస్పృహలతో మాట్లాడుతున్నారని టిడిపి సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర విమర్శించారు. ఆయనేదో అద్భుతాలు చేస్తుంటే తాము అడ్డుపడుతున్నట్లు మాట్లాడడం దారుణమన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా...

తెలంగాణలో పాడి పరిశ్రమకు ప్రోత్సాహం – మంత్రి తలసాని

పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుంద‌ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాడి పరిశ్రమ రంగాన్ని ప్రోత్సహించేలా...

బొగ్గు కొరతతో కరెంట్ కోతలు

 Current Cuts : దేశవ్యాప్తంగా తీవ్రమైన బొగ్గు కొరతతో చాలా రాష్ట్రాల్లో కరెంట్ కోతలు మొదలయ్యాయి. దేశ వ్యాప్తంగా బొగ్గు నిల్వలు తగ్గాయి , ధర్మల్ విద్యుత్ కు అవసరమైన బొగ్గు ధరలు బాగా...

హోంగార్డుకు హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ అభినందన

హైద‌రాబాద్ లో త‌న విధుల‌ను చిత్త‌శుద్ధితో నిర్వ‌ర్తిస్తున్న ఓ ట్రాఫిక్ హోంగార్డ్‌కు ఊహించ‌ని స‌త్కారం ల‌భించింది. సాక్షాత్తూ తెలంగాణ‌ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ త‌న వాహ‌నాన్ని ఆపి.. ఆ హోంగార్డుకు పుష్ప‌గుచ్ఛం ఇచ్చి...

నంద్యాలకు సిఎం: రెండో విడత వసతి దీవెన

Vasati Deevena: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నంద్యాలలో పర్యటించి జగనన్నవసతి దీవెన కార్యక్రమంలో పాల్గొననున్నారు.  2021–22 విద్యా సంవత్సరానికి ఈ పథకం కింద రెండో విడతగా 10,68,150...

Most Read