పరిపాలన ఎలా ఉంటే ప్రజలు అక్కున చేర్చుకుంటారన్నది నేటి ఫలితాల ద్వారా వెల్లడిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అభిప్రాయపడ్డారు. రెండేళ్లుగా సిఎం జగన్...
రాష్ట్ర సంపద రాత్రికి రాత్రే పెరిగిందా.. జీడీపీ పెరిగితే నిరుద్యోగుల సంఖ్య ఎందుకు పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ఆదివారం మెదక్ జిల్లా కార్యకర్తల...
కోట్ల హృదయాలను కదిలించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. ప్రతీ రోజు పుడమిపై వేల చేతులు మూడు మొక్కలు నాటుతూ మురిసిపోతున్నాయి. సామాన్యుల నుంచి మహామహులను కదిలించిన “గ్రీన్ ఇండియా...
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి మరోసారి మంత్రి కే. తారకరామారావు కి ఆహ్వానం లభించింది. వచ్చే సంవత్సరం జనవరి 17 నుంచి 21వ తేదీ వరకు దావోస్ లో ఈ సమావేశం జరగనుంది. ...
తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబునాయుడికి వయసు మీరిందని, లోకేష్ కు రాజకీయాలు తెలియవని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై పెద్దిరెడ్డి స్పందించారు. వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా...
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అధికార వైసీపీకి కనీసం పాతిక సీట్లు కూడా రావని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి లోక్ సభ...
పల్లె నుంచి నగరం వరకు అన్ని ఎన్నికల్లోనూ జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ అన్నారు....
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించడం, బిజెపి-జనసేన ముందస్తు ప్రణాళికతో కలిసి...
భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు అతిరథ మహారథులను ఆహ్వానించడం కోసం శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీని...