Saturday, March 1, 2025
HomeTrending News

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం

కరోనా మహమ్మారితో చనిపోయిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ గైడ్‌లైన్స్ జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పరిహారం ఇవ్వాలని గైడ్‌లైన్స్ విడుదల...

ఆర్టీసీ, కరెంట్ ఛార్జీల పెంపు కెసిఆర్ వైఫల్యమే

ఆర్టీసీ, కరెంటు ఛార్జీలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. తక్షణమే ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో కేసీఆర్...

బ్రెజిల్ మంత్రికి కరోనా.. యుఎన్ లో కలకలం…

బ్రెజిల్ ఆరోగ్య శాఖ మంత్రి మార్సెలో క్యురోగా కు కరోనా రావటం కలకలం రేపుతోంది. బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బోల్సనారో కలిసి ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల్లో పాల్గొనేందుకు మార్సెలో  న్యూయార్క్ వచ్చారు. మంగళ...

వాణిజ్య పంటలతో రైతులకు మేలు

రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు మల్లాల్సిన అవసరం ఉందని మంత్రి కే. తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ ఫామ్...

UPSC పరీక్షలకు ఆన్ లైన్ కోచింగ్

తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖచే  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు – 2022 కొరకు తెలంగాణ రాష్ట్ర  యస్.టి,యస్.సి, బి.సి అభ్యర్ధులకు శిక్షణ  ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ...

మతి తప్పిన మాటలవి : వెల్లంపల్లి

టిడిపి నేత అయ్యన్నపాత్రుడు గంజాయి వ్యాపారం చేసేవాడని ఆరోపణలు ఉన్నాయని, అప్పుడు కాస్త దాచిపెట్టి... ఇప్పుడు దాన్ని తనతో పాటు, టిడిపి నేతలకు ఇస్తున్నట్లు ఉన్నాడని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి...

వచ్చే నెల నుండి కొత్త పెన్షన్లు

కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. బుధవారం పాలకుర్తి మండలంలోని గూడూరు...

పత్రం ఉంటేనే దర్శనం: టిటిడి ఛైర్మన్

ఈ నెల 25న ఉదయం తొమ్మిది గంటలనుంచి సర్వదర్శనం టికెట్లను ఆన్ లైన్లో అందుబాటులో ఉంచుతున్నట్లు టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 31 వరకూ...

నోరీతో మంత్రి కేటిఆర్

ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణుడు డాక్టర్ . నోరి దత్తాత్రేయుడు ఈరోజు మంత్రి కే. తారకరామారావును ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.  దశాబ్దాల పాటు లక్షలాది మందికి అద్భుతమైన వైద్య సేవలు అందించిన...

జీవితాల్ని మార్చేసిన ప్రశ్న

ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది.. ఒక పొరపాటు జీవితాన్ని చిదిమేస్తుంది... .. పై రెండు వాక్యాల్లో మొదటిది మనకు తెలిసిందే. తెలీనిదల్లా ఆ ఐడియా బెడిసికొడితే జీవితం ఎలా తలకిందులవుతుంది అనేదే. అది తెలియాలంటే  కేరళకు...

Most Read