Saturday, March 1, 2025
HomeTrending News

మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టు పార్టీ వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ చర్ల మండల మిలీషియా సభ్యులు 14 మంది భద్రాద్రి జిల్లా ఎస్పీ మరియు  సిఆర్పిఎఫ్...

ఎమ్మెల్యే పౌరసత్వంపై హైకోర్టులో విచారణ

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. చెన్నమనేని పౌరసత్వం కేసు డైరీ ని తెలపడానికి భౌతికంగా వాదనలు వినాలని కోర్టును కోరిన చెన్నమనేని...

ఆఫ్ఘన్ లో తాలిబాన్… భారత్ ఏ వైపు?

ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన క్రమంగా సుస్థిరత వైపు సాగుతోంది. పంజ్ షీర్ స్వాధీనం కావటంతో అంతర్జాతీయ సహకారం, దేశంలో పాలనపై తాలిబన్లు దృష్టి సారించారు. ఆహార ధాన్యాల దిగుమతులు, ఖనిజ సంపద, డ్రై...

విశాఖలో అమెరికన్ కాన్సులేట్: సిఎం ఆకాంక్ష

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ‘అమెరికన్‌ కార్నర్‌’ కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఏయూలో అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటు...

ఆలయ వ్యవస్థలో మార్పులపై చర్చ

దేవాలయాలను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలన్న పోరాటంపై రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామితో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి చర్చించారు. ఢిల్లీలో ఆయన నివాసానికి వెళ్ళి సుదీర్ఘ సమయం పాటు...

రైతన్నకు తోడుగా కృత్రిమ మేధ

ఎస్ఆర్ఐ ఇంటర్నేషనల్ (గతంలో స్టాన్ ఫోర్డ్ రీసెర్చ్ ఇనిస్టి ట్యూట్) మూలాలు కలిగిన ఇన్సూర్ టెక్ వెంచర్ వింగ్ స్యూర్ తో తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ...

ఇది ఏకపక్ష నిర్ణయం: అనగాని

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులకు ఇకపై సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దంటూ ప్రివిలేజ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని రేపల్లె ఎమ్మెల్యే, టిడిపి నేత అనగాని సత్య...

రక్షణ శాఖలో మహిళా సాధికారత

సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ (బీఆర్​ఓ) తొలిసారిగా ఆర్మీ మహిళా అధికారి ఆయినా ని ఆఫీసర్​ ఇన్ కమాండింగ్​గా నియమించినట్లు రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్​లోని 75 రహదారి నిర్మాణ సంస్థ(ఆర్​సీసీ)కు...

కాసేపట్లో ‘అమెరికన్‌ కార్నర్‌’ ప్రారంభం

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ)లో ఏర్పాటు చేసిన అమెరికన్‌ కార్నర్‌ గురువారం నుంచి తన సేవలు ప్రారంభించనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌...

చైనాకు తైవాన్ చెక్

చైనా బెదిరింపులకు తలోగ్గని తైవాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్ పసిఫిక్ దేశాల కూటమిలో సభ్యత్వం కోసం తైవాన్ దరఖాస్తు చేసింది. కూటమిలో చేరితే తైవాన్ కు మరింత నైతిక మద్దతు...

Most Read