కేంద్ర ప్రభుత్వం కులాల వారిగా జనాభా లెక్కల గణన చేపట్టాలని రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలుప్రసాద్ యాదవ్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. కులాల వారిగా గణన ఓబిసిలలో వెనుకపడ్డ వారిని గుర్తించేందుకు...
ఏపీ ప్రభుత్వం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేస్తోందని నీతిఆయోగ్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దికి ఏపీ ప్రభుత్వం...
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఇక అనాధలు ఉండరని, వారందర్నీ రాష్ట్ర బిడ్డలుగా చిల్డ్రన్ ఆఫ్ ద స్టేట్ గా పరిగణిస్తూ వారి సంరక్షణ బాధ్యతలు చేపట్టి ప్రభుత్వమే అన్ని తానై...
నకిలీ చలానాల కుంభకోణం వ్యవహారంపై మరింత లోతైన దర్యాప్తు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో పలు...
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కేసులు, మరణాల్లో అవే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా 19,70,495 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 40,120 కేసులు వెలుగుచూశాయి. అంతకు ముందు రోజుతో పోల్చితే...
ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రెండు కీలక బిల్లులను భారత రాష్ట్రపతి గురువారం ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్, ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రెండు...
బెంగళూరు మహానగరంలో గడిచిన కొద్ది రోజుల్లో చిన్న పిల్లల్లో భారీ ఎత్తున కరోనా కేసులు బయటపడటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 6 రోజుల వ్యవధిలో 300 మందికి పైగా పిల్లలకు కరోనా...
కోవిడ్ విపత్కర సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అన్ని విధాలుగా సహకారం అందిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రం సమర్థవంతంగా అన్ని చర్యలు తీసుకుంటుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. మందుల...
పాఠశాలలు ప్రారంభించకుంటే చిన్నారుల్లో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా ముప్పు ఉన్నప్పటికీ పాఠశాలలు ప్రారంభించడానికే ప్రాధాన్యత నివ్వాలని డబ్ల్యుహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్...
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ రొహింటన్ ఫాలీ నారీమన్ ఈ రోజు పదవీ విరమణ పొందారు. గోప్యత ప్రాథమిక హక్కు, గే సెక్స్, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వంటి కీలకమైన...