Thursday, February 27, 2025
HomeTrending News

దళితబంధుకు సర్వే కితాబు  

ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన దళిత బంధు పథకం గొప్ప కార్యక్రమమని కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ ప్రశంసించారు. దళిత బంధు పథకం మూలంగా దళితుల జీవితాలు బాగుపడతాయని,కెసిఆర్ తీసుకున్న నిర్ణయానికి తాను మద్దతు...

గడువులోగా సర్వే పూర్తి కావాలి: సిఎం ఆదేశం

రాష్ట్రంలో చేపడుతున్న సమగ్ర భూసర్వే ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్‌ 2023 నాటికి పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. సర్వేను అత్యంత ప్రాధాన్య అంశంగా చేపట్టాలని,...

మల్లన్న సేవలో అమిత్ షా

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామిని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సతీసమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దంపతులు, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం...

మావోలకు ఆదరణ తగ్గింది: డిజిపి

మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరువైందని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ (డిజిపి) గౌతమ్ సావాంగ్ వెల్లడించారు. హింసావాదం, రక్తపాతంతో అభివృద్ధి జరగదన్న సత్యాన్న గిరిజనులు గ్రహించారని, అందుకే వారు మావోయిస్టుల అభిప్రాయాలతో...

ఆఫ్ఘన్ లో తాలిబాన్ లకు ఎదురులేదు

తాలిబాన్ ఉగ్రవాదుల దాడులతో ఆఫ్ఘనిస్తాన్ అట్టుడుకుతోంది. రాజధాని కాబుల్ కు చేరువలోని ప్రాంతాలను కైవసం చేసుకునేందుకు తాలిబాన్ లు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఘజిని నగరంపై ఆధిపత్యం కోసం ఆఫ్ఘన్ సైన్యాన్ని తాలిబాన్ లు...

విమానాలకు మూడు మాత్రమే అనుకూలం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎయిర్ పోర్టుల టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ తుది రిపోర్టులు కేంద్రం నుంచి అందాయి. మొత్తం ఆరింటిలో మూడు మాత్రమే పూర్తిస్థాయి ఎయిర్ పోర్టుల నిర్మాణం, పెద్ద విమానాల రాకపోకలకు...

దళితబందు సభకు ఏర్పాట్లు

మహత్తరమైన దళితబంధు పథకాన్ని ప్రారంభించే సందర్భంగా ఈ నెల 16న పట్టణ శివారులోని శాలపల్లిలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేయాల్సిందిగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్...

రాకెట్‌లో సమస్య..ప్రయోగం విఫలం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జియో సింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ)-ఎఫ్‌10 ప్రయోగం విఫలమైంది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 10 వాహక నౌక ద్వారా జీఐశాట్‌-1 ఉపగ్రహాన్ని ప్రయోగించగా క్రయోజనిక్‌ దశలో...

హామీలు నెరవేర్చాలి: లోకేష్

ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు యువతకు...

నోముల భగత్ ప్రమాణ స్వీకారం

ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గా ఎన్నికైనా నోముల భగత్ ఇవాళ స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ...

Most Read