Wednesday, February 26, 2025
HomeTrending News

మల్లన్న,బీరప్ప స్వరూపమే కేసిఆర్

రాష్ట్రంలోని గొల్ల కురుమ లందరూ ఆర్థికాభివృద్ధి సాధించేందుకె రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్...

తెరాస తెలంగాణ రక్షణ కవచం

దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా టి. ఆర్.ఎస్ పార్టీ తన కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా గుర్తించి వారికి బీమా వసతి కల్పించిందని గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల...

మిషన్ భగీరధకు మూలం మునుగోడు

రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు మాట్లాడడం టి ఆర్ యస్...

టీచర్లకు వ్యాక్సిన్ : సిఎం జగన్ సూచన

ఆగస్టు 16నుంచి విద్యాసంస్థలు ప్రారంభిస్తున్న దృష్ట్యా వ్యాక్సినేషన్లో టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష...

356 ఆర్టికల్ పదును తగ్గించిన నాయకుడు

కొన్ని సంఘటనలు కొందరి పేరిట చరిత్ర పుటల్లో నిలిచిపోతాయి. లోకంలో మంచికి చెడుకు ఆ సందర్భం గుర్తొచ్చిన ప్రతిసారీ ఆ వ్యక్తులు కూడా గుర్తొస్తారు. అలాంటి వ్యక్తి ఎస్ ఆర్ బొమ్మాయ్. 1988లో...

మీ గొంతు మీరే కోసుకుంటారా?

మనసు బాగాలేనపుడు-ఓదార్చే తోడు. ఒంటరిగా ఉన్నప్పుడు-సేద తీర్చే నేస్తం. అలసటకు- సాంత్వన. ఆకలేస్తే- ఆహారం. ఆర్థికానికి- సలహాదారు. ఇవన్నీ టెక్నాలజీ చేస్తుందంటే? పిడికిలి మూసినంత వరకే రహస్యం అని సామెత. శాస్త్ర సాంకేతికరంగాల్లో పురోగతి అనేక రహస్యాలు బట్టబయలు చేస్తోంది. ఏదో...

స్టీల్ ప్లాంట్ పై ముందుకే: కేంద్రం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కుతగ్గే ప్రసక్తేలేదని కేంద్రప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుచేసింది. స్టీల్ ప్లాంట్ లో మొత్తం 100 శాతం...

ఉమావి చిల్లర రాజకీయాలు: వసంత

దేవినేని ఉమా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, మైలవరంలో ఉద్రిక్తతలకు ఆయనే బాధ్యత వహించాలని ఎమ్మెల్యే, వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. తాను ఈ నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ గా...

ప్రజల కష్టాలే తెరాస అజెండా

ప్రతీ పేదవాడి కడుపు నింపడమే‌ కేసీఆర్ లక్ష్యమని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇలా 90.5 శాతం ప్రజలకు బియ్యం ఇస్తున్నారా అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కొందరు...

ఈ గుర్తింపు వెనుక దాగిన కృషి ఎంతో?

The Hidden Effort Behind Ramappas Identity : మండలి కృష్ణారావు విద్యా సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉండగా, తెలుగు సంస్కృతి అన్ని రంగాల్లో ఒక కొత్త వెలుగు వెలుగుతుండగా జరిగిన నాటి ముచ్చట....

Most Read