Thursday, February 27, 2025
HomeTrending News

కాంస్యం దక్కించుకున్న సింధు

ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పి.వి. సింధు కాంస్యం గెలుచుకుంది. టోక్యో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ లో మూడో స్థానం (కాంస్య పతకం) కోసం నేడు జరిగిన మ్యాచ్ లో సింధు,...

జగన్‌ ది నవశకం రాజకీయం

అట్టడుగు వర్గాలకు సాధికారిత కల్పించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆ వర్గాల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే...

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో రైతుకు మేలు

తెలంగాణలో ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగ ఉత్పత్తి అవుతుందని, ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగ ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్ ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో...

సామాజిక సమతుల్యం జగన్ విధానం: పేర్ని

పాలనలో సామాజిక సమతుల్యాన్ని పాటిస్తూ సిఎం జగన్ మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రశంసించారు. గత రెండేళ్లుగా మంత్రి...

వైరస్ వ్యాప్తి..40వేలపైనే కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల్లో స్వల్పహెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా 17,76,315 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 41,649 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చితే...

గొర్రెల పెంపకంలో తెలంగాణ అగ్రస్థానం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పశుసంవర్ధక శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గొర్రెల పెంపకం, అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. హైదరాబాద్...

చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోవాలి: వసంత

ప్రతిపక్ష నేత చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సూచించారు. దేవినేని కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడిన అంశాలపై వసంత స్పందించారు. దేవినేని ఉమా...

ఆస్ట్రేలియా క్వీన్స్ ల్యాండ్ లో లాక్ డౌన్

ఆస్ట్రేలియా క్వీన్స్ ల్యాండ్ రాష్ట్రంలో మూడు రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించారు. రాజధాని బ్రిస్బేన్ తో సహా పదకొండు నగరాల్లో లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. మూడు రోజుల తర్వాత సమీక్ష చేసి...

ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం: చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వం అన్యాయమైన పద్దతుల్లో విపక్ష నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నాని, ఇది సరికాదని ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే...

మాతృభాషతో సోదర భాషల అధ్యయనం

మాతృభాషలను కాపాడుకునేందుకు సృజనాత్మక విధానాల మీద దృష్టిపెట్టాల్సిన అవసరంఉందని భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.  ఎంత సృజనాత్మకంగా మనం భాషను ముందుకు తీసుకువెళతామో, అంతే వేగంగా ముందు తరాలు భాష...

Most Read