అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫై చేయాలని నిర్ణయం చేయడం జరిగిందని కేంద్ర జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి, సంజయ్ అవస్తీ వెల్లడించారు. ఈ సమావేశానికి ఏపీ,...
ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శుక్రవారం ప్రగతి భవన్ లో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటులో...
ఉద్యమ సమయంలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులను పార్టీ తరపున ఆదుకున్నామని, చేనేత బీమా పథకం రెండు ,మూడు నెలల్లో మొదలవుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. చేనేత రంగం కష్టాలు తనకు తెలుసు...
నానో యూరియా విరివిగా వాడండని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర రైతాగానికి పిలుపు ఇచ్చారు. నానో యూరియా భారతీయ రైతుల సొంత ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో)చే నానో టెక్నాలజీ...
ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన వ్యాక్సిన్ ను ప్రభుత్వానికి కేటాయించేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఇది దోహదపడుతుందని...
కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ను ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. న్యాయం తమ పక్కనే ఉందని.. విభజన సమయంలోనే బోర్డుల పరిధిని నిర్ణయించి ఉంటే...
తెలంగాణ గడ్డపై కొత్త పార్టీ స్థాపించామని, వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ వ్యతిరేకి అవునా, కాదా అనేది గ్రామాల్లో తెలుసుకోవాలని వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ తెలంగాణకు...
కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. కేంద్ర జల శక్తి శాఖ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని అభ్యంతరం వ్యక్తం...
కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ నదీ జలాల కేటాయింపులకు సంబంధించినది కాదని బిజెపి ఎమ్మెల్యే రఘునందన రావు స్పష్టం చేశారు. 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం...
కృష్ణా, గోదావరి బోర్డులపై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం మంచి పరిణామమని బిజెపి నేత, రాజ్య సభ సభ్యుడు జి.వి.ఎల్. నరసింహారావు వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల మధ్య...