రాష్ట్రంలో వ్యవస్థలను అడ్డుపెట్టుకొని అరాచకం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 'ఒకట్రెండు రోజుల్లో నన్ను అరెస్టు చేసినా చేస్తారు, నామీద దాడి కూడా చేస్తారు' అంటూ సంచలన...
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ నిర్వహించే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా వివరాలను కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బుధవారం లేఖ రాశారు. 9 కీలక...
యువ గళం యాత్ర ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు నారా లోకేష్ ప్రయతిస్తున్నారని భీమవరం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు. లోకేష్ ప్రతి చోటా రెచ్చగొట్టే వ్యాఖ్యలు...
రాబోయే ఎన్నికల్లోనే కాదు... ఆ తరువాత కూడా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు....
జీ-20 దేశాల సదస్సు కోసం ఢిల్లీలో ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. సదస్సు కోసం దేశ రాజధానిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జీ-20 సదస్సును నిర్వహించనున్నారు....
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని, ముఖ్యంగా గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం...
యువతలో హైందవ భక్తి వ్యాప్తి జరిగే కార్యక్రమాలను శ్రీవారి ఆలయం నుంచి ప్రారంభిస్తామని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. రామకోటి తరహాలో గోవిందకోటి రాసిన వారి కుటుంబసభ్యులకు విఐపి బ్రేక్...
తెలంగాణ రాష్ట్రంలో 215 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి తన కార్యక్రమాలను విస్తరించనున్నట్లు ప్రముఖ పోర్టు ఆపరేటర్ డిపి వరల్డ్ తెలిపింది. డిపి వరల్డ్ గ్రూప్ కార్యనిర్వాక ఉపాధ్యక్షులు అనిల్ మెహతా మరియు...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం అమలు చేసే దిశగా ముందుకు వెళుతోంది. మన దేశం పేరును ‘ఇండియా’కు బదులుగా ‘భారత్’ అని మార్చేందుకు కసరత్తు...
సిఎం జగన్ మీద, వైఎస్సార్సీపీ మీద అవాకులు, చవాకులు పేలుతూ, మాట్లాడితే ట్వీట్ లు పెట్టే దత్తపుత్రుడు చంద్రబాబుకు ఐటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై ఎందుకు మాట్లాడడం లేదని మాజీ మంత్రి పి....