Saturday, March 1, 2025
HomeTrending News

Jamili: ప్రజాస్వామ్యానికే ప్రమాదం జమిలి – రేవంత్ రెడ్డి

జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను హరించడానికే భాజపా జమిలి ఎన్నికల ప్రస్థావన తెస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆదివారం గాంధీ భవన్లో మీడియాతో...

IT notices to Babu: సిబిఐకి అప్పగించాలి: డొక్కా డిమాండ్

ఐటీ జారీ చేసిన నోటీసులపై చంద్రబాబు ఎందుకు నోరు విప్పరని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రశ్నించారు. ఆదాయ పన్ను శాఖ చట్ట ప్రకారమే పనిచేస్తుందని,  ఏ వ్యక్తి, సంస్థల ఆర్థిక...

Racism: నల్లజాతి మహిళపై అమెరికా పోలీసుల దాష్టికం

అమెరికా పోలీసులు నల్లజాతి గర్భిణీ మహిళపై కాల్పులు జరిపి చంపారు. పోలీసుల బాడీ కెమెరాలో ఈ సంఘటన రికార్డ్‌ అయ్యింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కారులో ఉన్న...

SoniaGandhi: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధి

కాంగ్రెస్‌ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. తేలికపాటి జ్వరం లక్షణాలతో ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ప్రస్తుతం ఆరోగ్య...

Rain alert: రెండు, మూడు రోజులపాటు భారీ వర్షాలు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రెండు, మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు. గంటకు 30 కిలోమీటర్లు వేగంతో...

Raithe Rajaithe: తెలంగాణ మట్టిలోనే కలిసిపోతాను – కెవిపి

తాను ఆంధ్ర కాదు.. ఆ ప్రాంతాన్ని వదిలేసి 40 ఏళ్లు అయ్యిందని కాంగ్రెస్ సీనియర్ నేత కెవిపి రామచంద్ర రావు అన్నారు. తనను తెలంగాణ పౌరుడిగానే గుర్తించండి.. ఇక్కడి మట్టిలోనే కలిసిపోతానని భావోద్వేగంతో...

One Nation-One Election: అన్నిటికీ పరిష్కారం కాదు: సజ్జల

ఐటి నోటీసులపై చంద్రబాబు ఇంతవరకూ ఎందుకు స్పందించలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రారశ్మనించారు. 2022 నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు నాలుగుసార్లు సమాధానం చెప్పినా  సంబంధిత విషయంపై కాకుండా, సాంకేతిక...

Raithe Rajaithe: సంక్షేమ పాలన తీసుకొస్తాం – రేవంత్ రెడ్డి

వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక తరం.. ఒక అనుభవం..అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అత్యంత పిన్న వయసు 34 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడు అయ్యారన్నారు. దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్...

Double bedroom: హైదరాబాద్ లో డబుల్ ఇండ్ల కేటాయింపు

పేదలు గొప్పగా, ఆత్మగౌరవంతో బ్రతకాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యం మేరకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి అర్హులకు ఉచితంగా అందజేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక,...

Pakistan: పాకిస్థాన్‌ లో తీవ్ర ఆర్థిక సంక్షోభం

పొరుగు దేశం పాకిస్థాన్‌ గత కొంత కాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అనిశ్చితితో పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి లేక,...

Most Read