Monday, March 3, 2025
HomeTrending News

One Nation One Election: జమిలి ఎన్నికల దిశగా కేంద్రం కసరత్తు

దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని కేంద్రం గత కొన్ని రోజులుగా కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జమిలి ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు...

చంద్రబాబుకు ఐటి నోటీసులు!

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సెంట్రల్ ఐటీ అధికారులు  నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమై జాతీయ మీడియాలో, పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆయనకు సెక్షన్ 153C షోకాజ్ నోటీసులు...

Khammam: కాంగ్రెస్ లో ఖమ్మం రాజకీయాలు

ఖమ్మం రాజకీయాలు... రాష్ట్ర,  జిల్లా కాంగ్రెస్ నేతల వైఖరితో  రంజుగా మారాయి. గత ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావును ఓడించేందుకు అంతర్గతంగా కుట్ర చేసిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇప్పుడాయనకు...

Johannesburg: 73కు చేరిన దక్షిణాఫ్రికా మృతులు

సౌతాఫ్రికాలోని జోహ‌న్నెస్‌బ‌ర్గ్‌లో గురువారం తెల్ల‌వారుజామున ఓ బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నంలో అగ్నికీల‌లు ఎగిసిప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ అగ్నికీల‌ల‌కు 73 మంది బ‌ల‌య్యారు. మ‌రో 52 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కాలిన గాయాల‌తో...

CM Jagan:మంచిని వక్రీకరిస్తున్నారు: జగన్ అసహనం

ప్రజలకు మేలు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని, ప్రజల్లో ఆందోళన కలిగించేలా తప్పుడు రాతలు రాస్తోందని, దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

Russia: చైనా పర్యటనకు వ్లాదిమీర్ పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చైనాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్‌లో ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు అధ్యక్షుడు పుతిన్‌ బీజింగ్‌ వెళ్తున్నారని క్రెమ్లిన్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ...

Peddireddy: మీ హయంలోనే ఇసుక దోపిడీ: పెద్దిరెడ్డి

ఇసుకపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని  రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. బాబు సిఎంగా ఉండగా ఆయన ఇంటి వెనుకే ఇసుక దోపిడీ జరిగిందని, దీనిపై నేషనల్...

NIFA: పరిశోధనా రంగంలో సహకారం అవసరం – మంత్రి నిరంజన్ రెడ్డి

అమెరికా పర్యటనలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..  వాషింగ్టన్ డీసి లోని NIFA (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్)  సందర్శించారు. NIFA డైరెక్టర్, మంజిత్ మిశ్రా,...

Yuvagalam: లోకేష్ యాత్రకు 200 రోజులు- 2700 కిలోమీటర్లు పూర్తి

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన  'యువగళం' పాదయాత్ర నేటికి 200 రోజులు  పూర్తి చేసుకుంది.  ఇప్పటివరకూ 2700కిలోమీటర్ల పాటు యాత్ర సాగింది. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి నియోజకవర్గంలోని...

Parliament: సెప్టెంబర్ లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

కేంద్రంలోని ఎన్ డీ ఏ కూటమి ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 పని దినాలతో కూడిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు (17వ లోక్‌సభ 13వ...

Most Read