Sunday, March 16, 2025
HomeTrending News

#NTRCentenary: బాబు విజన్ తో ఏపీ నంబర్ వన్: రజనీకాంత్

చంద్రబాబు తనకు 30 ఏళ్ళ స్నేహితుడని, మోహన్ బాబు తనకు పరిచయం చేశారని తమిళ స్టార్ రజనీకాంత్ వెల్లడించారు. ఆయన్ను కలిసినప్పుడు ఆయన చెప్పే విజన్ తనను ఎంతో ఆకట్టుకుందని చెప్పారు. బాబు...

Buggana: ఐఐటిల ద్వారా నాణ్యమైన శిక్షణ: బుగ్గన

పరిశ్రమలు నాణ్యమైన ఉత్పత్తిని సాధించాలంటే వృత్తి నైపుణ్యత కలిగిన కార్మికుల అవసరం ఎంతైనా ఉంటుందని, ఇందుకు అనుగుణంగా ఐటిఐ, పాలిటెక్నికల్ కళాశాలల సిలబస్ లో సమూల మార్పులు తీసుకురానున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ...

#NTRCentenary: బాబు ఇంట్లో రజనీకాంత్ కు తేనీటి విందు

దక్షిణాది సూపర్ స్టార్, తమిళ తలైవా రజనీకాంత్ నేడు ఉండవల్లిలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా కాసేపట్లో విజయవాడలోని అనుమోలు గార్డెన్స్...

ORR : కేసీఆర్ పాలనలో 5 లక్షల కోట్ల అప్పులు – భట్టి విమర్శ

తెలంగాణ, హైదరాబాద్ అభివ్రుద్ధిని ఏ మాత్రం పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వం అవుటర్ రింగు రోడ్డును 30 ఏళ్లపాటు టోల్ వసూలు చేసుకేందుకు ఒక  కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవటం శోచనీయమని సీఎల్పీ నేత భ‌ట్టి...

Dalita Bandhu: దళిత ద్రోహి కెసిఆర్ – జీవన్ రెడ్డి విమర్శ

అధారాలున్నా దళిత బంధు అవినీతిపరులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. అధారాలున్నా ఉపేక్షిస్తే సీఎం కెసిఆరే ప్రోత్సహించిన వారవుతారని, సిఎం కెసిఆర్ దళిత ద్రోహి అని ఆరోపించారు. జగిత్యాల...

Spandana: ప్రతి శనివారం హౌసింగ్ డే: సిఎం జగన్

సీఆర్డీయే ప్రాంతంలో ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లోని 48వేల మంది పేదలకు మే రెండో వారంలో ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిఅధికారులను ఆదేశించారు. పేదలందరికీ...

Kistaiah IAS: ఆనంద్ మోహన్ ను అడ్డుకుంటాం – బండి సంజయ్

బిహార్ గోపాల్ గంజ్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన పాలమూరు బిడ్డ క్రిష్ణయ్యని 1994లో అతి కిరాతకంగా చంపిన హంతకుడు ఆనంద్ మోహన్ హైదరాబాద్ వచ్చి క్రిష్ణయ్య కుటుంబ సభ్యులను కలవబోతున్నారని వస్తున్న...

Chandrababu: ప్రపంచానికే ఆదర్శంగా ఫార్ములా పి-4: బాబు

నాలుగేళ్ళలో ఒక్క దివ్యంగుడికి కూడా ట్రై సైకిల్ కూడా ఇవ్వలేని ఈ అసమర్ధ ప్రభుత్వం, పేదలకు  ఏం సంక్షేమం అందించిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. సిఎం జగన్ నవరత్నాలు అంటూ...

Groundnut: యాసంగిలో వేరుశెనగ లాభదాయకం – మంత్రి నిరంజన్ రెడ్డి

పంటల మార్కెటింగ్ అనేది రైతులకు ఇబ్బందికరంగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారం లేకుండా ప్రపంచం మనుగడ సాగించలేదన్నారు. హైదరాబాద్ ఫిస్సీ సురాన ఆడిటోరియంలో ఈ రోజు...

Rains: నాలుగురోజులపాటు వర్షాలు

తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు, ఉరుములు, మెరుపులు, వడగండ్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాత్రి నిర్మల్‌, నిజామాబాద్‌,...

Most Read