టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సెల్ఫీ చాలెంజ్ చేశారు. ఉత్తరాంధ్రలో మీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో, తాము ఏం చేశామో చూపిస్తానంటూ బాబుకు సవాల్...
అంగన్వాడీల్లో చైల్డ్ గ్రోత్ మానిటరింగ్ ఎక్విప్మెంట్ను వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు....
పేదవారిని సంపన్నులుగా, కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. దీనికోసమే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు నిరుపేద కుటుంబాలను ఆర్ధికంగా పైకి తీసుకు వచ్చేందుకు ప్రత్యేక...
కేసీఅర్ పోడు పట్టాలు ఇస్తా అని ఆదివాసీలను మోసం చేశాడని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పట్టాలు అడిగినందుకు జైల్లో పెట్టారన్నారు. గత 9 ఏళ్లుగా వేలాది గా కేసులు పెట్టారని, గిరిజనులను...
సమ్మర్ వచ్చేసిందంటే చాలు..విద్యార్థులు, చిన్నారులు ఏదో ఒక ఆటను నేర్చుకోవాలని అనుకుంటారు. అందుకే ప్రత్యేకంగా సమ్మర్ క్యాంపుల్లో చేరుతుంటారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయబోతుంది....
పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. క్రిమినల్ డిఫమేషన్ కేసులో స్టే విధించాలని కోరుతూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్ను సూరత్ కోర్టు తిరస్కరించింది. ఆ కేసులో రెండేళ్ల శిక్ష...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 73వ పుట్టినరోజు సందర్భంగా పలువురు నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటిస్తున్న చంద్రబాబు అక్కడ చిన్నారులతో కలిసి కేక్...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లను నేటితో గడువు ముగియనున్నది. దీంతో కాంగ్రెస్ ఐదుగురు అభ్యర్థులతో కూడిన చివరిదైన ఆరో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే ఐదు దఫాల్లో 219 మంది అభ్యర్థులను ప్రకటించిన...
అరేబియన్ దేశాల్లో ఒకటైన యెమెన్ అంతర్గత కుమ్ములాటలతో అట్టుడుకుతోంది. దశాబ్దాలుగా జరుగుతున్న కుమ్ములాటలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పేదరికం విలయ తాండవం చేస్తోంది. ఈ తరుణంలో యెమన్ రాజధాని సనాలో విషాదం...
పేరుకు తగినట్టుగానే భాగ్య నగరంలో సంపన్నులు పెరిగిపోతున్నారు. ఒక మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే ఎనిమిది కోట్ల రూపాయల పైమాటే. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్ నగరంలో ఏకంగా పదకొండు వేల మంది మిలియనీర్లు...