Monday, February 24, 2025
HomeTrending News

వారానికి మూడురోజులు వీఐపి బ్రేక్ రద్దు: టిటిడి

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి రెండు రోజులపాటు క్యూ లైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. వేసవి సెలవులు, ఎన్నికల తంతు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో...

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు

పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగియటంతో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల మీద దృష్టి సారించింది. జూన్‌ 4న లెక్కింపు పూర్తి కాగానే స్థానికి సమరం తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. లోక్‌సభ...

ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట: జూన్ 5 వరకూ నో అరెస్ట్

ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన...

టిడిపి విధ్వంసంపై చర్యలేవి?: అనిల్ యాదవ్

మాచర్ల నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది చోట్ల ఈవిఎంలు ధ్వంసం అయితే ఒక్క సంఘటనే ఎందుకు బైటకు వచ్చిందని నరసరావుపేట ఎంపి అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఇవిఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు...

పిన్నెల్లి కోసం గాలిస్తున్నాం: సిఈఓ మీనా

మాచర్లలో పరిస్థితి ఇప్పుడే అదుపులోకి వచ్చిందని, ఈ సమయంలో టిడిపి నేతలు అక్కడకు వెళ్ళడం సరికాదని, మళ్ళీ అదుపుతప్పే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అభిప్రాయపడ్డారు. పాల్వాయ్...

ఎన్నికల అంశంగా ముస్లీంల ఓబిసి హోదా?

లోక్ సభ ఎన్నికల చివరి దశలో కలకత్తా హైకోర్టు తృణముల్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం 2010 తర్వాత 118ముస్లిం కులాలకు జారీ చేసిన దాదాపు 5 లక్షల ఓబీసీ...

టిడిపి ‘ఛలో మాచర్ల’ : అనుమతి లేదన్న ఎస్పీ

పోలింగ్, తదనంతరం జరిగిన అల్లర్లలో గాయపడిన పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ నేడు 'చలో మాచర్ల'కు పిలుపు ఇచ్చింది. వర్ల రామయ్య నేతృత్వంలో నేతలు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, బొండా...

తెలంగాణ అవతరణ వేడుకలకు కెసిఆర్ ?

తెలంగాణ అవతరించిన పదేం డ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు... కాంగ్రెస్ సర్కారు కు ప్రభుత్వపరంగా తొలి పండుగ. దీంతో ధూమ్ ధామ్ గా వేడుకలు...

కాంగ్రెస్, బిజెపిలకు ఎన్నికల సంఘం నోటీసులు

లోక్ సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ దాటాక కాంగ్రెస్, బిజెపి నేతలు, ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు చేస్తున్న ప్రచార శైలి ప్రజలను తికమకపెడుతోంది. దేశంలో ఏదో జరగబోతోంది అన్నట్టుగా...

ఈవీఎం ధ్వంసం ఘటనపై ఈసి ఆగ్రహం: పిన్నెల్లి అరెస్ట్ కు ఆదేశాలు

మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం  తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ ఈ సాయంత్రం ఐదు గంటలలోగా నివేదిక పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే...

Most Read