Tuesday, February 25, 2025
HomeTrending News

ఇందూరులో ఎన్నికల జోరు…రైతులు, మహిళలే కీలకం

నిజామాబాదు లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్, బిజెపిలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ముగ్గురు అభ్యర్థులు శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసినవారే... లోక్ సభ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి, ఎమ్మెల్సీ జీవన్...

డిజిపిని తప్పించిన ఎన్నికల సంఘం

ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ (డిజిపి) కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని పదవి నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తన కింది అధికారికి బాధ్యతలు అప్పగించి వెంటనే...

అమిత్ షా ఆరోపణలు సరికాదు: సజ్జల

రాష్ట్రంలో గత చంద్రబాబు ప్రభుత్వ హయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అందుకే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు చిత్తుగా ఓడించారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు ధర్మవరంలో...

అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాం: అమిత్ షా

ఏపీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడి లాంటిదని, అవినీతి కోసమే జగన్ ప్రభుత్వం ఈ...

ఆఫ్ఘన్ దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్

అత్యున్నత పదవిలో ఉన్న ఓ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయారు. 18.6 కోట్ల విలువైన 25 కేజీల బంగారాన్ని అక్రమంగా విదేశాల నుంచి భారత్‌కు తీసుకొచ్చి వార్తల్లో...

బాబువి దిక్కుమాలిన రాజకీయాలు: జగన్ ఫైర్

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని, ఐవీఆర్ఎస్ ద్వారా పోన్లు చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడని ప్రజలకు చెబుతున్నారని.. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా అంటూ...

జగన్ కు ఎందుకు భయపడాలి?: పవన్

ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగితే చలించిపోయి జగన్ కు అధికారం అప్పగించారని కానీ ఐదేళ్లుగా జగన్ పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు.  రోడ్లపై గోతులు-నోరు...

ల్యాండ్ టైటిలింగ్ ఓ నల్ల చట్టం: చంద్రబాబు

అధికారంలోకి రాగానే ఇసుక మాఫియాను తుంగలో తొక్కి ఉచితంగా ఇసుక అందిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మద్యం ధరలను నియంత్రిస్తామన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన...

మణిపూర్ మంటలకు ఏడాది

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో లోక్ సభ ఎన్నికల్లో చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా పూర్తి అయింది. మైతీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణతో చెలరేగిన హింసాకాండకు శుక్రవారంతో ఏడాది గడిచింది....

బాబువి మేనిఫెస్టో మాయలు: సిఎం జగన్

చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి... విలువలు, విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. గత 59నెలల...

Most Read