Thursday, February 27, 2025
HomeTrending News

ఏపీ విద్యారంగంలో విప్లవం – ఐబితో ఒప్పందం

రాష్ట్ర విద్యారంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విద్యావిధానాన్ని ప్రవేశం పెట్టేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఐబీ మధ్య...

జ్ఞానవాపి కేసులో కీలక మలుపు

అయోధ్య వివాదం సద్దుమణిగి...దేశ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో వారణాసి జ్ఞానవాపి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మసీదు ప్రాంగణంలో పూజలు చేసేందుకు వారణాసి కోర్టు బుధవారం అనుమతి ఇచ్చింది. దీంతో...

అప్పుడు అధికారంలోకి రాలేదుగా: షర్మిలపై నాని వ్యాఖ్యలు

తెలుగుదేశం-జనసేన సీట్ల పంపిణీ, అభ్యర్థుల జాబితా ప్రకటించిన తరువాత టిడిపి కొంప తగలబడుతుందని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. తాము తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై నాని...

దండకారణ్యంలో భూమ్ కాల్ దివస్

దేశంలో మావోయిస్ట్ ఉద్యమం సద్దుమనిగందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి నక్సల్స్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఛత్తీస్ ఘడ్,...

6100 పోస్టులతో మెగా డీఎస్సీ: కేబినేట్ నిర్ణయం

రాష్ట్రంలో యువత ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు రాష్ట్ర మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6100 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు వైఎస్సార్ చేయూత...

ఇంధన రంగంలో 22,302 కోట్ల పెట్టుబడులు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు(ఎస్‌ఐపీబీ) సమావేశమై పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలియజేసింది. ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులు రానున్నాయి....

బాబుది నిలువెల్లా విషమే: అంబటి రాంబాబు

తనకు ఓ విజన్ ఉందని చెబుతున్న చంద్రబాబు అదేంటోమాత్రం చెప్పడం లేదని, అందితే జుట్టు- అందకపోతే కాళ్ళు అనేదే ఆయన విజన్ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు....

ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ళ జైలు శిక్ష

పాకిస్తాన్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికారిక రహస్యాలను బయటపెట్టిన సైఫర్ కేసులో పాక్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు న్యాయస్థానం పదేళ్ళ జైలు...

మహిళలకు శ్రీవారి ఆశీస్సులందిన మంగళసూత్రాలు

కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి మహిళలకు అరుదైన ఆశీస్సులు అందజేయనున్నారు. హిందూ మతానికి చెందిన మహిళలు పవిత్రంగా భావించే తాళిబొట్లను (మంగళ సూత్రం) శ్రీవారి ఆలయం నుంచి అందించబోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల...

ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ గురి

కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఉత్తరాదిలో పార్టీకి ఆదరణ కరువవుతోంది. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంది. దీంతో దక్షిణాదిలో బలపడాలని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా తెలుగు...

Most Read