మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పి. అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపిగా బరిలోకి దించాలని సిఎం జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు...
రాజానగరం, రాజోలు సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం ప్రకటించాల్సి వచ్చిందని, టిడిపి ఈ విషయాన్ని అర్ధం చేసుకుంటుందని అనుకుంటున్నట్లు...
భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, సినీ హీరో చిరంజీవిలకు భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వరించింది. వీరిద్దరితో పాటు వైజయంతిమాల, బిందేశ్వర్ పట్నాయక్ (మరణానంతరం), పద్మ సుబ్రహ్మణ్యంలకు...
మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించడం ద్వారా సమాచార సంబంధాలు బాగా మెరుగుపడతాయని, ప్రభుత్వ పథకాల అమలు మరింత సులభతరం అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడే మణిపూర్ ఘటన జరిగిందని, ఆ సమయంలో ఆమె ఎందుకు స్పందించలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా...
నాలుగున్నరేళ్ళ పదవీకాలంలో ప్రజలకు ఏం చేశామో సిఎం జగన్ భీమిలి సమావేశంలో వివరిస్తారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశంచేయడంతో పాటు ప్రజల్లో ఆత్మ...
ఈశాన్య రాష్ట్రాలకు ముఖ ద్వారమైన అస్సాంలో నవశకం మొదలైంది. దశాబ్దాల రక్తపాతానికి...అలజడికి ముగింపు పలుకుతూ ఉల్ఫా(United liberation front of Assam) నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్య పద్దతిలో హక్కులు సాధించుకుంటామని... అందుకు అస్సాం...
విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చామని, వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తన...
వైఎస్సార్సీపీ సిద్ధాంతాన్ని, భావజాలాన్ని రాష్ట్ర ప్రజలు ఆదరించారని అందుకే గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారం అప్పగించారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జన హృదయ నేత వైఎస్సార్...
రాజ్యసభ ఎన్నికల కోసమే తన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని, ఈ నిర్ణయంతో సిఎం జగన్ రాజకీయంగా అథఃపాతాళానికి దిగజారారని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం వైసీపీ ఎలాంటి...