Tuesday, March 4, 2025
HomeTrending News

ఆర్ధిక స్థితిపై ప్రజలు ఆలోచించాలి : ఐవైఆర్

రాష్ట్రంలో ఉన్న దారుణ ఆర్థిక పరిస్థితిపై ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని బిజెపి నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత...

కెసిఆర్ ఉపరాష్ట్రపతి అనేది వాట్సాప్ ప్రచారం

పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని, నియోజక వర్గాల సన్నాహక సమావేశాలు నిన్న మొదలయ్యాయని టి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. టి. రామారావు వెల్లడించారు. తెరాస ప్లీనరీ,తెలంగాణ విజయ...

నైజీరియాలో 45 మంది ఊచకోత

బందిపోటు దొంగల దాడిలో నైజీరియాలో రక్తమొడింది. నైజీరియా వాయువ్య ప్రాంతం సోకోతో ప్రావిన్సులోని గోరోన్యో  గ్రామంలో దోపిడీ దొంగలు విచ్చల విడిగా జరిపిన కాల్పుల్లో నలభై ఐదు మంది అమాయకులు చనిపోయారు. రెండు...

ఎంపి పదవికి బాబుల్ సుప్రియో రాజీనామా

కేంద్ర మాజీ మంత్రి, బిజెపి ఎంపి బాబుల్ సుప్రియో ఈ రోజు తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీ లోకసభ కార్యాలయంలో ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాను కలిసి...

నవంబర్ లోగా కారుణ్య నియామకాలు: సిఎం

కోవిడ్‌ కారణంగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి వెంటనే కారుణ్య నియామకాలు యకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల నవంబర్‌ 30 నాటికి ఈ...

టిడిపి సాగునీటి ప్రాజెక్టుల సందర్శన: చంద్రబాబు

సాగునీటి సంఘాల సందర్శనకు టిడిపి సమాయాత్తమవుతోంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పరుగులు పెట్టించిన సాగునీటి ప్రాజెక్టులను సిఎం జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి ఈ పర్యటన చేపడుతున్నట్లు...

యాదాద్రి పునఃప్రారంభానికి సన్నాహాలు

యాదాద్రి పర్యటనకు  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు ఉదయం 11.30 కు హైద్రాబాద్ నుండి బయలుదేరి వెళతారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నీటిని మరోసారి సిఎం...

దళితబంధుకు 250 కోట్ల నిధులు విడుదల

దళితుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న తెలంగాణ దళితబంధు పథకం కోసం సిఎం కెసిఆర్ ఆదేశాలమేరకు రూ.250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్ధికశాఖ...

గుజరాత్ తో తెలంగాణ ఎన్నికలు-రేవంత్

హుజురాబాద్ ఎన్నికల తర్వాత టీఆరెఎస్ లో చాలా మార్పులోస్తాయని పిసిసి అధ్యక్షుడు రేవంత రెడ్డి అన్నారు. విజయ గర్జన సభ..పార్టీలో తిరుగుబాటును ఎదుర్కోడానికేనన్నారు. కేసీఆర్.. భయంతోనే వున్నారు.. దాన్ని బయటపడకుండా ప్రవర్తిస్తున్నారని రేవంత్...

ధాన్యం సేకరణకు గ్రీన్ సిగ్నల్

గత సంవత్సరం మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. పోయిన సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 6545 ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు...

Most Read