Sunday, September 13, 2026
HomeTrending News

స్పీకర్ ధోరణిపై చర్చ జరగాలి – బండి సంజయ్

శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ పెద్దన్న పాత్ర పోషించాల్సిన స్పీకర్ రాజకీయ విమర్శలు...

కోనసీమలో కొబ్బరికాయలన్నీ…: అంబటి ఎద్దేవా

రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాకూడదన్నదే తెలుగుదేశం, దానికి సహకరిస్తున్న మీడియా లక్ష్యంగా కనిపిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. పోలవరం పూర్తి కాకూడదని...

తాబేదార్లుగా ఉన్నారు: సోము ఫైర్

చీఫ్ సెక్రెటరీ, డిజిపి స్వతంత్రంగా వ్యవహరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. యంత్రాంగం సక్రమంగా పని చేయాలని అప్పుడే ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం సక్రమంగా అందుతాయని  అన్నారు. రాష్ట్రంలో...

ఉద్యమాల గడ్డపై బీజేపీని బొందపెడుతాం : తమ్మినేని వీరభద్రం

ఉద్యమాల గడ్డపై కాషాయ జెండాలను ఎగురనివ్వం. బీజేపీని ఓడించడమే సీపీఎం లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఫైర్‌ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించడానికి టీఆర్ఎస్...

మరమనిషి అనే పదం నిషేధితమా – రఘునందన్

ఎంత మంది శాసన సభ్యులు ఉంటే bac సమావేశానికి పిలుస్తారో రూల్స్ ఉంటే చెప్పండని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్...

పెరంబదూర్‌లో రాజీవ్ గాంధీకి రాహుల్ నివాళి

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో యాత్ర ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. కన్యాకుమారి నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ఈ యాత్రను...

సామాన్య భక్తులకే ప్రాధాన్యం: కొట్టు హామీ

ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 8 దేవాలయాలలో ఆన్ లైన్ సేవలు త్వరలో ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ...

అక్టోబర్ నెలాఖారుకు కాళేశ్వరం సిద్దం – మంత్రి హరీష్

వరదలో కూడా బురద రాజకీయం చేసే పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నాయని మంత్రి హరీశ్ రావు ఘాటుగా విమర్శించారు. గోదావరి నది చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున వరదలు రాలేదు. 24 లక్షల...

ప్రధానమంత్రి రేసులో లేను – నితీష్ కుమార్

రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీలో ఉన్నారంటూ వస్తున్న వార్తల్ని జెడి(యు) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఖండించారు. తాను ప్రధానమంత్రి రేసులో లేనని ఈ రోజు స్పష్టం చేశారు. ఢిల్లీ...

భారత్ – బంగ్లాదేశ్ మధ్య ఏడు ఒప్పందాలు

బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా భారత పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. మంగళవారం రాష్ట్రపతి భవన్‌‌కు చేరుకున్న షేక్‌ హసీనాకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. భారత ప్రధానితో...

Most Read