Sunday, September 13, 2026
HomeTrending News

టిఆర్ఎస్ పాలనలో విద్య వ్యవస్థ నిర్వీర్యం – జీవన్ రెడ్డి

విద్య, ఉద్యోగాల కోసం ఆత్మ బలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాణలో టిఆర్ఎస్ నిర్లఖ్య వైఖరితో విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతోందని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి...

గ్రీన్ ఎనర్జీతో ఆర్ధిక వ్యవస్థకు ఊతం: సిఎం

గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయని,  భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. వీటి ద్వారా ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందని,...

యువతను మోసం చేశారు: రామ్మోహన్

సిఎం జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చారని తెలుగుదేశం లోక్ సభా పక్ష నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా...

అదాని, అంబానీల విస్తరణకు బిజెపి అండ : ఎంపీ కవిత ఫైర్‌

తెలంగాణతో..సీఎం కేసీఆర్‌తో పెట్టుకుంటే కొరివితో తలగోక్కున్నట్లేనని మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత అన్నారు. మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరుపై...

విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత సోరెన్

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గారు. ఇవాళ అసెంబ్లీలో ఆయ‌న త‌న మెజారిటీ నిరూపించుకున్నారు. సోరెన్‌కు అనుకూలంగా 48 మంది ఓటేశారు. బలనిరూపణ కోసం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ మొదలైన...

ఆఫ్ఘన్లో రష్యా ఎంబసీ వద్ద ఆత్మాహుతి దాడి

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ లో ఈ రోజు భారీ బాంబు పెల్లుడు సంభవించింది. కాబుల్ లోని రష్యా రాయాబార కార్యాలయ గేటు వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడులో ఇద్దరు రష్యా రాయబార...

అత్యుత్తమ తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్

మన దేశంలోని అత్యుత్తమ తత్వవేత్తలలో ఒకరిగా తనకంటూ విశిష్ట గుర్తింపు పొందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి ముఖ్యంగా విద్యార్థులు తెలుసుకోవలసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు..... 1888 సెప్టెంబర్ 5న ఆయన తిరుత్తణిలో సర్వేపల్లి...

కెసిఆర్ మోసం చేయని వర్గం లేదు – షర్మిల

కేసీఅర్ మోసం చేయని వర్గం లేదు... మోసపోని కుటుంబం లేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మాట మీద నిలబడే నాయకుడు కేసీఅర్ కాదన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో...

ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు: సిఎం జగన్

సీపీఎస్ విషయంలో ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతోనే ఓ సానుకూల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. గతంలో ఏనాడూ ఉద్యోగులపై సానుభూతి చూపని గత...

మీ భాషపై ఆత్మపరిశీలన చేసుకోండి

ఢిల్లీ లిక్కర్ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు కుటుంబంపై అసత్యాలు, దూషణలతో వైసీపీ నేతలు విషప్రచారం చేస్తునారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వైసీపీ...

Most Read