Monday, September 14, 2026
HomeTrending News

తెలంగాణకు పొరుగు రాష్ట్రాల నుంచి పులులు

అరుదైన పెద్ద పులులను కాపాడాల్సిన బాధ్యత అటవీశాఖపై ఉందని కవ్వాల్‌ రిజర్వు ఫారెస్టు ఫీల్డ్‌ డైరెక్టర్‌ సీపీ వినోద్‌కుమార్‌ సూచించారు. అఖిలభారత పులుల గణన కార్యక్రమంలో భాగంగా ములుగు కాన్ఫరెన్స్‌హాల్‌లో బుధవారం శిక్షణ...

వెలుగుల్లో తెలంగాణ పారిశ్రామికవాడలు

No Power Holiday : పవర్‌ హాలిడేల్లేవు.. కరెంటు కోతల్లేవు. విద్యుత్తు సరఫరాకు రంది లేదు.. పరిశ్రమలు బంద్‌ అవుతాయన్న బాధ లేదు. నిరంతరాయంగా ఉత్పత్తి.. తరలివస్తున్న ఆర్డర్లు. ఇదీ రాష్ట్ర పారిశ్రామిక...

కేరళలో టమాటా ఫ్లూ

Tomato Flu : కరోనా మహమ్మారి నుండి పూర్తిగా ఇంకా బయటపడకముందే..కేరళలో టమాటా ఫ్లూ కలకలం రేపుతోంది. ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలు ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. చిన్నారుల్లో తీవ్రమైన జ్వరం, ఇతర...

రాజపక్సకు గుణపాఠం- తమిళ ఈళం సానుభూతిపరులు

Tamil Eelam : శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స రాజీనామా ఆ తర్వాత రాజపక్స కుటుంబ ఆస్తుల ద్వంసం నిరసనలతో కొలంబో నగరం రణరంగంగా మారింది. అయితే రాజపక్సకు తగిన గుణపాఠం జరిగిందని...

ఛాలెంజ్ గా తీసుకుని పనిచేద్దాం: సిఎం సూచన

Take it as Challenge:  రోడ్ల మరమ్మతుల విషయంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఛాలెంజ్ గా తీసుకొని పనితీరుతోనే సమాధానం చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో...

ఇబ్బందులున్నా సంక్షేమం కొనసాగించాం: రోజా

Gadapa Gadapaku...: గత పాలకులు అధికారం కోసం హామీలు ఇచ్చి తర్వాత వాటిని తుంగలో తొక్కారని, కానీ సిఎం జగన్ ఇచ్చిన మాట కోసం ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని సంక్షేమ పథకాలు...

సజావుగా ధాన్యం సేకరణ -మంత్రి గంగుల

రాష్ట్రంలో ధాన్యం సేకరణ సజావుగా, సంత్రుప్తికరంగా కొనసాగుతుందని ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవని, పుకార్లు, గాలిమాటల్ని రైతులు నమ్మెద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అందుబాటులోని...

ట్రస్ట్ బోర్డ్ ద్వారా హెల్త్ స్కింకు ఉత్తర్వులు

ఆర్ధిక, వైద్యారోగ్యా శాఖ మంత్రి హరీష్ రావును హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో నేతలు కలిసి  తెలంగాణ ఉద్యోగుల హెల్త్ స్కిం,పెన్షనర్స్ హెల్త్ స్కిం ను ట్రస్ట్ బోర్డ్ ద్వారా అమలు చేయాలని మంత్రికి...

చార్ ధామ్ యాత్ర భక్తులకు తీపికబురు

చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యను పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి ప్రకటించారు. ప్రతిరోజు గంగోత్రి, యమునోత్రి, భద్రినాథ్, కేదారినాథ్...

మాల్ ప్రాక్టీస్ చేయడం తప్పు కాదా? సజ్జల

Is it right?  నారాయణ అరెస్టుపై టిడిపి అధినేత, ఆ పార్టీ నేతలు చేస్తున్న హడావుడి దారుణమని, చంద్రబాబు అయితే ఏదో దేశ భక్తుడు అరెస్టయినట్లు రాద్దాంతం చేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల...

Most Read