Monday, September 14, 2026
HomeTrending News

ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ

To find out a way: ఉద్యోగుల సమ్మెను నివారించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైన మంత్రుల కమిటీ నిన్న రాత్రి ఉద్యోగ...

చిన్న రైతుల సాగు వ్యయం తగ్గాలి: ప్రధాని

Golden Jubilee of ICRISAT: వాతావరణంలో మార్పులు రైతులకు సమస్యగా మారాయని, దీనిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయంలో కూడా...

ఇక్రిశాట్ లో ప్రధాని మోడీ

PM at ICRISAT: భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు విచ్చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా ఇక్రిశాట్ కు చేరుకున్న ప్రధాని ఆ సంస్థ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు....

అవసరమైతే సిఎంను కలుస్తా

I am for Hindupuram district: హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేసేందుకు అవసరమైతే సిఎం జగన్ తో సమావేశమవుతానని ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు...

నేటితో పరిష్కారం: బొత్స ఆశాభావం

Issues may resolve: పీఆర్సీలో ప్రకటించిన ఫిట్ మెంట్ లో ఎలాంటి మార్పూ ఉండబోదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. హెచ్.ఆర్.ఏ. శ్లాబ్,  ఐ.ఆర్.రికవరీలపైనే చర్చలు...

జంగారెడ్డికి నేతల నివాళి

Tributes: భారతీయ జనతా పార్టీ కురు వృద్ధుడు, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డికి రాష్ట్ర బిజెపి నేతలు ఘనంగా నివాళులర్పించారు. వయోభారంతో నేటి ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జంగారెడ్డి...

నగరాలకు ఉపాధి హామీ రావాలి – ఎంపి రంజిత్ రెడ్డి

Mnrega Scheme  : న‌గ‌ర పేద ప్ర‌జానీకానికి కూడా న‌రేగా(ఉపాధిహామీ చ‌ట్టం) అవ‌స‌ర‌మ‌ని టీఆర్ఎస్, చేవేళ్ళ ఎంపీ డాక్టర్ జి. రంజిత్‌రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ విష‌యంపై శుక్ర‌వారం ఆయ‌న లోక్‌స‌భ‌లో ప్రైవేటు మెంబర్...

జడ్ కేటగిరీ భద్రతకు ఒవైసీ నిరాకరణ

Asaduddin Owaisi Denies Z Category Security : కేంద్ర హోంశాఖ తనకు కేటాయించిన జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ తిరస్కరించారు. తన కారుపై కాల్పుల...

బలోచిస్తాన్ మిలిటెంట్లతో పాకిస్తాన్ కు తిప్పలే

Balochistan Groups : బలోచిస్తాన్ లో వేర్పాటువాద గ్రూపులు ఏకతాటి మీదకు వస్తున్నాయి. ప్రత్యేక బెలోచిస్తాన్ దేశం కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న సంస్థలు ఇప్పుడు ఒకే గొడుగు కిందకు వచ్చాయి. యునైటెడ్...

తెలంగాణ పోలీసులకు నోటిసులు

Parliamentary Privilege Committee Notice : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫిర్యాదుపై స్పందించిన పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ. అరవింద్ పై జరిగిన దాడి ఘటనపై విచారణ జరిపి 15 రోజుల్లో వాస్తవ నివేదిక...

Most Read