త్వరలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయాలని రాజకీయ పార్టీలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా...
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున సుప్రభాత సేవ సమయంలో షారూఖ్ తన కుమార్తె సుహానా, నయనతార, ఆమె భర్త విఘ్నేశ శివన్ లతో...
సీఎం కేసీఆర్ ఈ నెల 15న మరో 9 మెడికల్ కాలేజీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఆయా కళాశాలలను సందర్శించి మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు కల్పించాలని...
చంద్రబాబు విజినరీ లీడర్ కాదని, పొలిటికల్ స్కామ్స్టార్ అని, 14 ఏళ్ళపాటు సిఎంగా పని చేసిన ఆయనకు అవినీతి నేర చరిత్ర ఈరోజు కొత్తేమీ కాదని వైఎస్సార్సీపీ నేత, రాజమండ్రి ఎంపి మార్గాని...
అధికారంలోకి రాగానే ఆక్వా రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువ గళం పాదయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా...
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులు విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సభితా ఇంద్రారెడ్డి, పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల...
ఐటి షోకాజ్ నోటీసులపై చంద్రబాబు పొంతన లేని సమాధానాలు చెబుతూ, అసలు విషయాన్ని దాటవేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. అమరావతి కాంట్రాక్టులకు సంబంధించి, లంచాల రూపంలో...
కరోనా మహమ్మారి కొత్త వేరియంట్లు మళ్లీ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఎరిస్ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్ కేసులు భారత్తో పాటు పలుదేశాల్లోనూ నమోదయ్యాయి. ఈ క్రమంలోనే మరో...
విశాఖ పోర్ట్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జల రవాణా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ వెల్లడించారు. విశాఖ పోర్టులో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ను సోనోవాల్...