దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్ సొమ్ము పంపిణీకి ఈ రోజు (బుధవారం) సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. బీడీ టేకేదారులు, ప్యాకర్లకు రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్నీ ఆయన ప్రారంభించనున్నారు....
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (బుధవారం) సాయంత్రం 6.30 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను నడపాలని నిర్ణయించింది.
ఈ మేరకు విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఇస్రో...
రాయలసీమలో మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. నంద్యాల జిల్లాలో నెలకొల్పనున్న ఈ ప్రాజెక్టుల ద్వారా 5314 మెగా వాట్ల విద్యుత్...
గన్నవరం టిడిపికి కంచుకోట అని.. ఈ నియోజకవర్గానికి పుచ్చలపల్లి సుందరయ్య, దాసరి బాలవర్ధన రావు లాంటి గొప్పవాళ్ళు ఎమ్మెల్యేలుగా చేశారని, కానీ తాము చేసిన ఓ తప్పు వల్ల ఓ పిల్ల సైకో...
దేవాలయ భూములను అన్యాక్రాంతం చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఏపీ డిప్యూటీ సిఎం (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. 4.6 లక్షల ఎకరాల దేవాదాయ భూమి, 1.65కోట్ల గజాల...
ఆదిలాబాద్లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (JNTU) ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీచేశారు. కాలేజీలో ఆఫర్...
చంద్రయాన్-3 ప్రయోగాన్ని కించపర్చేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన నటుడు ప్రకాశ్ రాజ్పై కేసు నమోదైంది. కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లాలోని బనహట్టి పోలీస్స్టేషన్లో హిందూ సంస్థల నాయకులు ఆయనపై ఫిర్యాదు చేశారు....
హరీకేన్ హిల్లరీ తుపాను ప్రభావంతో అమెరికా రాష్ట్రాలు వణికిపోతున్నాయి. తుపాను ప్రభావంతో ఆ దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులతో కూడిన వర్షం కారణంగా పలు రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి....
కేసీఆర్ వ్యూహం ఎవరూ ఊహించలేదని, సీట్ల ప్రకటనతో విపక్షాలు కకావికలం అవుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ లో పదికి పది సీట్ల గెలుపు పక్కా అన్నారు. సీఎం కేసీఆర్ కి గెలుపు...
చిరంజీవిని తాను దూషించలేదని... రోడ్లు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, ప్రజలకు సంక్షేమం లాంటి అంశాల్లో ఆయన తమకు సలహాలు ఇస్తే ... ఇలాంటి సలహాలే సినిమా ఇండస్ట్రీలో ఉన్న పకోడీ గాళ్ళకు...