పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలందరూ మనస్ఫూర్తిగా పనిచేయాలని, క్లస్టర్, మండలం, బూత్ స్థాయిలో సమర్థవంతంగా వ్యవహరించేవారికే బాధ్యతలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాబోయేది కచ్చితంగా...
తెలంగాణా హైకోర్టులో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. ఈనెల 25 వరకూ ఆయన్ను అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు, సిబిఐ విచారణకు సహకరించాలని అవినాష్ రెడ్డిని...
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా మే 4 లేదా 5న సరూర్ నగర్ మైదానంలో భారీ సభ నిర్వహించనుంది....
హైదరాబాద్, బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో చిన్నారిపై అఘాయిత్యం చేసిన డ్రైవర్ కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గతేడాది అక్టోబర్ లో జరిగిన ఈ దారుణంపై...
జగన్ ప్రభుత్వాన్ని కూల్చడమే కొన్ని మీడియా సంస్థల అంతిమ లక్ష్యమని, అందుకే ఆయనపై రేయింబవళ్ళు అసత్య కథనాలతో వార్తలు ప్రచారం చేస్తున్నాయని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. విజయ్ కుమార్ స్వామి...
కేంద్రం నిధులు ఇవ్వకున్నా, సీఎం కేసీఆర్ 8మెడికల్ కాలేజీలు ప్రారంబించారని, ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ప్రతి నియోజక వర్గానికి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు...
గొర్రెల పెంపకం దారులకు తమ ప్రభుత్వంలో ఎన్నో రకాల సబ్సిడీలు అందించామని, జగన్ ప్రభుత్వం వాటిని నిలిపివేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. గొర్రెలు కొనేందుకు సబ్సిడీ,...
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇవాళ కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా 10 వేలకు పైనే కేసులు నమోదుకాగా.. తాజాగా ఆ సంఖ్య 7 వేలకు...
సిక్కు వేర్పాటువాద గ్రూపులు ఇన్నాళ్ళు కెనడా, ఇంగ్లాండ్ లో మాత్రమె చురుకుగా ఉండేవి. గత కొన్నాళ్ళుగా ఆస్ట్రేలియా, యూరోప్ దేశాల్లో సిక్కు వేర్పాటువాదుల కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఇటీవల అమెరికాలో వీరి కదలికలపై పోలీసులు...
నాటి ఆదిమానవుని కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు, ప్రతీ చారిత్రక దశకు సంబంధించిన మహోజ్వల చారిత్రక వారసత్వ సంపద తెలంగాణ నేలకు స్వంతమని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు....