Monday, March 17, 2025
HomeTrending News

బాబు కుట్రలకు బలిపశువు కావొద్దు

Don't get into trap: చంద్రబాబు ఉచ్చులో పడొద్దని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని సూచించారు. జగన్ ను అధికారంలో నుంచి దించేందుకు...

ఢిల్లీ చేరిన ఉక్రెయిన్ తెలుగు విద్యార్ధులు

They arrived: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది విద్యార్ధులు ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. వీరిని ముంబై విమానాశ్రయంలో ఏపీ అధికారులు రిసీవ్ చేసుకొని న్యూఢిల్లీ కి తీసుకువెళ్ళి ఏపీ భవన్...

ఏప్రిల్ 2నుంచి కొత్త జిల్లాల్లో పాలన

New districts: ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందని రాష్ట్ర ప్రణాళికా  శాఖకార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టర్‌ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని, రాష్ట్రపతి ఉత్తర్వుల...

సూచనలు పాటించాలి: కృష్ణబాబు

Be Alert: భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు ఇస్తున్న సూచనలను ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు, ఏపీ విద్యార్ధులు అందరూ తప్పక పాటించాలని సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు సూచించారు. రొమేనియా సరిహద్దులకు...

పోలీసులే లక్ష్యంగా మావోల మందుపాతర

బీహార్‌లోని గయా జిల్లాలో మావోయిస్టులు ఈ రోజు మందుపాతర పేల్చగా సీఆర్పీఎఫ్‌ అధికారి సహా ఓ జవాన్‌ తీవ్రంగా గాయపడ్డారు. గయాలోని ఛక్రబంధా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌కు సంబంధించిన కోబ్రా కమాండో దళం...

భారతీయుల తరలింపు ప్రారంభం

ఉక్రెయిన్ నుంచి భార‌తీయుల త‌ర‌లింపు ప్ర‌క్రియ ప్రారంభమ‌యింది. ప్ర‌త్యేక విమానంలో నేడు భార‌త్ కు రానున్నారు. 219 మందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం రోమానియా నుంచి బయలు దేరిందని భారత విదేశాంగ...

రేపు విశాఖకు సిఎం జగన్

MILAN-2022: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్ రెడ్డి రేపు ఆదివారం విశాఖపట్నం నగరంలో పర్యటించనున్నారు. మిలాన్‌–2022 యుద్ధనౌకల సమాహారంలో భాగంగా నిర్వహించే ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ కార్యక్రమానికి అయన ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు....

నదుల సంరక్షణతోనే మానవ మనుగడ

నదులు ఉన్న చోటనే నాగరికత వెలిసింది. నదులకు, నాగరికతకు అవినాభావ సంబంధం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నదులను ఎవరు పట్టించుకోవడం లేదని పర్యవసానంగా అవి వ్యర్ధాలతో నిండి...

యుపి ఐదో విడతలో… నేరచరితులు,కోటీశ్వరులు

Uttarpradesh Fifth Phase Elections : ఉత్తరప్రదేశ్ ఐదో విడత పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటివరకు నాలుగు విడతల పోలింగ్ ప్రశాంతంగా జరగగా రేపు(ఆదివారం) జరగబోయే పూర్వాంచల్ పోలింగ్...

రష్యా వీటో పవర్…వీగిన తీర్మానం

ఉక్రెయిన్ పై రష్యా  దండయాత్రను వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. భద్రతామండలిలోని ఐదు శాశ్వత...

Most Read