Wednesday, February 26, 2025
HomeTrending News

కృష్ణా, గోదావరిపై ఇక కేంద్రం పెత్తనం

బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులున్న ప్రాజెక్టులన్ని కృష్ణా బోర్డు పరిధిలోకి  తీసుకొస్తూ కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ విడుదల చేసింది. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధిపై అక్టోబర్ 14 నుంచి...

ఐదుగురు అక్కా చెల్లెల్లు కలెక్టర్లే

ఒక ఇంట్లో ఒకరు కలెక్టర్‌ అయితే వీధి వీధి సంబరాలు. ఆ ఏరియా అంతా హంగామా మామూలుగా ఉండదు. అదే ఆ ఇంట్లో వారంతా కలెక్టర్లు అయితే కుటుంబానికి ఆనందానికి హద్దులే ఉండవు...

రక్షణశాఖ మంత్రికి కేటిఅర్ లేఖ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేయడంతో లక్షలాది మంది నగర వాసులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  కంటోన్మెంట్ రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలు...

సిపిఎస్ పై త్వరలో నిర్ణయం :సజ్జల

ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పూర్తి అవగాహన ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రష్ణారెడ్డి అన్నారు. పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవో నేత చంద్రశేఖర్‌రెడ్డి సన్మాన కార్యక్రమంలో సజ్జల...

50 వేల ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ

ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం” (world youth skills day)  సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నామని చెప్పారు....

ఏపీ సుప్రీంకు వెళ్లినా ఇబ్బంది లేదు

నీటి పంచాయతీకి ఏపీ ప్రభుత్వ వైఖరే కారణమని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ముందుగా జీవో 203ను ఉపసంహరించుకోవాలని సూచించారు. తెలంగాణ స్నేహహస్తాన్ని ఏపీ వినియోగించుకోవట్లేదని చెప్పారు. కేంద్రం, సుప్రీంకోర్టుకు...

అరెస్టులు చేస్తే.. చలో జైల్ భరో

దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత దీపేంద్ర హుడా ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థికాభివృద్ధి కంటే.. కరోనా వృద్ధి చెందుతొందన్నారు. ప్రధానమంత్రి...

ఆండ్రూ ఫ్లెమింగ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వివిధ దేశాల కాన్సులేట్ జనరల్ ల మన్నలను పొందుతూ ముందుకు కొనసాగుతోంది. US మాజీ కాన్సులేట్ జనరల్ కేథరిన్...

తెలంగాణ ప్రాజెక్టులపై ప్రస్తావిస్తాం

తెలంగాణ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టుల అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి వెల్లడించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముఖ్యమంత్రి...

పాకిస్తాన్ లో తాలిబాన్ ప్రదర్శనలు

పాకిస్తాన్ లో తాలిబాన్ కదలికలు పెరిగాయి. ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలో బహిరంగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాలిబాన్ లకు మద్దతుగా క్వెట్టా నగరంలో వందలమంది యువకులు వాహనాలతో ర్యాలి నిర్వహించారు. ప్రదర్శనకారులు నగరం మొత్తం...

Most Read