Wednesday, February 26, 2025
HomeTrending News

ఇది చారిత్రాత్మక నిర్ణయం: కన్నబాబు

ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అభివర్ణించారు. ఈ జిఓ ప్రకారం అన్ రిజర్వుడ్ కేటగిరీలో ఉన్న...

కేరళను వణికిస్తున్న జీకా వైరస్

కేరళలో మరో ఐదు జికా వైరస్ కేసులు వెలుగు చూశాయి. దీంతో జికా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య కేరళలో 28 కి చేరింది. తాజాగా బయట పడిన కేసులు తిరువనంతపురం...

మరో మార్గంలేకే సుప్రీంకు….. సీఎస్ లేఖ

కృష్ణా జలాల్లో ఏపీ నీటి వాటాను కోల్పోయేలా తెలంగాణ వ్యవహరిస్తోందని.. సాగునీటి అవసరాలతో సంబంధం లేకుండా, జలవిద్యుత్తు ఉత్పత్తి కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు...

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు

రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జిఓ జారీ చేసింది. 103వ రాజ్యంగ సవరణ ద్వారా కేంద్రప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు...

మంత్రివర్గం కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్ లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశం పలు అంశాల మీద...

గోయల్ కు లైన్ క్లియర్ – డైలామాలో రంజన్ దా

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలు నేతలకు బాధ్యతలపై స్పష్టత ఇస్తున్నాయి. కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత పియూష్ గోయల్ రాజ్యసభలో సభ పక్ష నేతగా నియమితులయ్యారు....

ఆక్వా వర్సీటీపై దృష్టి పెట్టండి: సిఎం

AP CM YS Jagan Review On Aqua University And Animal Husbandry : ఆక్వా యూనివర్సిటీ  ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ...

శ్రీరాంసాగర్ కు పోటెత్తిన వరద

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా లోని శ్రీరాంసాగర్ జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. గోదావరి రాష్ట్రంలోకి ప్రవేశించాక మొదటి రిజర్వాయర్ ఇది. సోమవారం ఉదయానికి 97 వేల క్యూసెక్కుల ఇన్...

సాంస్కృతిక సారథి ఛైర్మన్ కు రెన్యువల్

తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్ గా మానకొండూరు శాసన సభ్యుడు రసమయి బాలకిషన్ కు మరోసారి అవకాశం లభించింది. ప్రభుత్వం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈటల రాజేందర్ తో జత...

కేరళ గవర్నర్ నిరాహార దీక్ష

వరకట్న రక్కసిని రూపుమాపాలని కోరుతూ.. కేరళ గవర్నర్​ ఆరిఫ్​ మహమ్మద్​ ఖాన్​ బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 8 గంటలకు ఆయన నివాసంలో ఈ​ దీక్ష చేపట్టారు. వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా...

Most Read