Saturday, March 15, 2025
HomeTrending News

CM Jagan: సిఎంను కలిసిన క్షత్రియ ఫెడరేషన్

ఏపీ క్షత్రియ ఫెడరేషన్‌ ప్రతినిధి బృందం తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  నూతనంగా ఏర్పాటైన జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడంపై ముఖ్యమంత్రికి...

TSRTC: విజ‌య‌వాడ రూట్‌లో 20 నిమిషాల‌కో బ‌స్సు

హైద‌రాబాద్ లో ఈ-గ‌రుడ పేరుతో ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సులు అందుబాటులోకి రానున్నాయి. మియాపూర్‌లో 10 ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సులను టీఎస్ ఆర్టీసీ కార్పొరేష‌న్ చైర్మ‌న్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌తో క‌లిసి రాష్ట్ర ర‌వాణా...

E-Chits: అందుబాటులోకి ‘ఇ-చిట్స్’ సేవలు: ధర్మాన

చందాదారుల భద్రతే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నేటి నుండి  “ఇ-చిట్స్” సేవలను అమల్లోకి తెస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు తెలిపారు. సంబందిత నూతన ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ను ...

Foxconn: కొంగర కలాన్ లో ఫాక్స్‌కాన్ కు శంకుస్థాపన

అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానికైనా ఉపాధి కల్పన, సంపద సృష్టి అత్యంత సవాళ్లతో కూడుకున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఈ రెండు అంశాల్లో దేశానికి ఆదర్శంగా...

Cyclone: బంగ్లాదేశ్, మయన్మార్‌ లలో తుపాన్ కల్లోలం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మోచ తుఫాన్‌ బంగ్లాదేశ్, మయన్మార్‌ దేశాలను వణికిస్తోంది. ఈ తుఫాను ఆదివారం మధ్యాహ్నం రెండు దేశాల మధ్య తీరం దాటింది. దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరం...

Aqua: 4 వేల ఫిష్ ఆంధ్రా యూనిట్లు: సాధికార కమిటీ

శాస్త్రీయంగా నిర్వహించిన ఈ-ఫిష్ సర్వే వల్ల రాష్ట్ర వ్యాప్తంగా  లక్షలాదిఅర్హులైన చిన్న ఆక్వారైతులకు ప్రభుత్వ సబ్సిడీ చేరువ అయ్యిందని ఆక్వా సాధికారిత కమిటీ సభ్యులు, మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ బొత్స...

Karakatta House: సమాధానం చెప్పాల్సింది బాబే: సజ్జల

చంద్రబాబు హయంలో జరిగిన అతిపెద్ద స్కామ్ అమరావతి అని, కరకట్టపై చంద్రబాబు నివాసం ఉన్న ఇల్లు అక్రమాలకు చిరునామా అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు  ప్రభుత్వం నుంచి...

100 Days: లోకేష్ యాత్ర నేడు 100వ రోజు: పాల్గొన్న భువనేశ్వరి

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేడు 100వ రోజుకు చేరుకుంది. నిన్నటి వరకూ ఆయన 1268.9 కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేశారు.  ప్రస్తుతం...

BRS: నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ శిక్షణ తరగతులు

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా హాజరై, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం...

Karnataka:కర్ణాటక వ్యూహాలు అనుసరించాలి – శరద్ పవార్

దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కర్ణాటక వ్యూహాలను అనుసరించాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అన్నారు. కర్ణాటకలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో మహారాష్ట్ర మహావికాస్‌ ఆఘాడీ (ఎంవీఏ) కూటమి నేతలు ఆదివారం...

Most Read