ఏపీ క్షత్రియ ఫెడరేషన్ ప్రతినిధి బృందం తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. నూతనంగా ఏర్పాటైన జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడంపై ముఖ్యమంత్రికి...
చందాదారుల భద్రతే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నేటి నుండి “ఇ-చిట్స్” సేవలను అమల్లోకి తెస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు తెలిపారు. సంబందిత నూతన ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ను ...
అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానికైనా ఉపాధి కల్పన, సంపద సృష్టి అత్యంత సవాళ్లతో కూడుకున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఈ రెండు అంశాల్లో దేశానికి ఆదర్శంగా...
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మోచ తుఫాన్ బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలను వణికిస్తోంది. ఈ తుఫాను ఆదివారం మధ్యాహ్నం రెండు దేశాల మధ్య తీరం దాటింది. దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరం...
శాస్త్రీయంగా నిర్వహించిన ఈ-ఫిష్ సర్వే వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిఅర్హులైన చిన్న ఆక్వారైతులకు ప్రభుత్వ సబ్సిడీ చేరువ అయ్యిందని ఆక్వా సాధికారిత కమిటీ సభ్యులు, మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ బొత్స...
చంద్రబాబు హయంలో జరిగిన అతిపెద్ద స్కామ్ అమరావతి అని, కరకట్టపై చంద్రబాబు నివాసం ఉన్న ఇల్లు అక్రమాలకు చిరునామా అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి...
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేడు 100వ రోజుకు చేరుకుంది. నిన్నటి వరకూ ఆయన 1268.9 కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేశారు. ప్రస్తుతం...
మహారాష్ట్రలో బీఆర్ఎస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హాజరై, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం...
దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కర్ణాటక వ్యూహాలను అనుసరించాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. కర్ణాటకలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో మహారాష్ట్ర మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమి నేతలు ఆదివారం...